ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పోసి రెండు నెలలు గడుస్తున్నా నేటికీ కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండాలలో ధాన్యానికి నిప్పు పెట్టి శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ధాన్యం �
Unseasonal Rains | ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో వారాల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఎదురుచూసిన రైతన్నలకు అకాల వర్షాలు మరింత కుదేలయ్యేలా చేశాయి. రైతులంతా దిక్కుతోచని స్థితిలో�
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఇక్బాల్పూర్లో శుక్రవారం అర్ధరాత్రి రైతులు ఆందోళన నిర్వహించారు. ధాన్యం బస్తాలను తరలించడంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని నిర్మల్-మంచిర్యాల రహద�
నలభై రోజులైనా ధాన్యం కొంట లేరని, వర్షం వచ్చి పంట తడిస్తే ఎవరు బాధ్యులని రైతులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కాంటా ఎప్పుడు పెడ్తరో తెల్వక రైతులు నిత్యం కొనుగోలు కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా�
ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతన్నలు అరిగోస పడుతున్నరు. పంట చేతికొచ్చిందన్న సంబురం అటుంచితే నెల దాటినా కేంద్రాల వద్ద పడిగాపుల కష్టం మాత్రం పోలేదని ఆవేదన చెందుతున్నరు.
తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ దూరదృష్టి ఫలితం..కాళేశ్వరం, మిషన్ కాకతీయ అందించిన జలాల కారణంగా రాష్ట్రం కోటిన్నర ఎకరాల మాగాణిగా మారింది. వరి సమృద్ధిగా పండుతున్నది.
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. దాదాపు నెలరోజులవుతున్నా పంటను కొనే దిక్కులేదని ఆందోళన చెందుతున్నారు. చాలాచోట్ల ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాన
రైతుల నుంచి సన్న వడ్లు కొనుగోలు చేసిన సర్కారు.. బోనస్ పైసలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నెల గడుస్తున్నా ఒక్క రైతు ఖాతాలో కూడా నయా పైసా జమ కాలేదని మండిపడుతున్నారు
జిల్లాలో ఇప్పటివరకు 3114 మంది రైతుల నుంచి 15,536 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. 36.04 కోట్ల విలువైన ధాన్యానికి, రూ.20.33 కోట్ల చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. అంతేకాక రహదారులపైనా రాసులు బారులు తీరాయి. ఎంతో వ్యయప్రయాసలకోర్చి అన్నదాతలు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా
రైతులు కష్టపడి పండించిన ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర సర్కార్ బాగా నిర్లక్ష్యం చేస్తున్నది. రైతు భరోసా ఇవ్వకుండా.. అర్హులందరికీ రుణమాఫీ చేయకుండా అన్నదాతలను చిన్నచూపు చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ�
ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న మోసంపై కరీంనగర్ నగర శివారులోని తీగలగుట్టపల్లి రైతులు కన్నెర్రజేశారు. బస్తాకు 40.600 కిలోలు తూకం వేయాల్సిన నిర్వాహకులు, కిలోన్నర వడ్లు అదనంగా తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్�
అన్నదాతలు కష్టపడి పండించిన ధాన్యం ప్రభుత్వం నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రాల్లోనే తడిసి ముద్ద అవుతున్నది. నల్లగొండ జిల్లాకేంద్రం శివారులోని కొనుగోలు కేంద్రంలో రవాణాలో జరిగిన జాప్యం కారణంగా ఎక్కడి ధాన