రైతుల నుంచి సన్న వడ్లు కొనుగోలు చేసిన సర్కారు.. బోనస్ పైసలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నెల గడుస్తున్నా ఒక్క రైతు ఖాతాలో కూడా నయా పైసా జమ కాలేదని మండిపడుతున్నారు
జిల్లాలో ఇప్పటివరకు 3114 మంది రైతుల నుంచి 15,536 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. 36.04 కోట్ల విలువైన ధాన్యానికి, రూ.20.33 కోట్ల చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. అంతేకాక రహదారులపైనా రాసులు బారులు తీరాయి. ఎంతో వ్యయప్రయాసలకోర్చి అన్నదాతలు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా
రైతులు కష్టపడి పండించిన ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర సర్కార్ బాగా నిర్లక్ష్యం చేస్తున్నది. రైతు భరోసా ఇవ్వకుండా.. అర్హులందరికీ రుణమాఫీ చేయకుండా అన్నదాతలను చిన్నచూపు చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ�
ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న మోసంపై కరీంనగర్ నగర శివారులోని తీగలగుట్టపల్లి రైతులు కన్నెర్రజేశారు. బస్తాకు 40.600 కిలోలు తూకం వేయాల్సిన నిర్వాహకులు, కిలోన్నర వడ్లు అదనంగా తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్�
అన్నదాతలు కష్టపడి పండించిన ధాన్యం ప్రభుత్వం నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రాల్లోనే తడిసి ముద్ద అవుతున్నది. నల్లగొండ జిల్లాకేంద్రం శివారులోని కొనుగోలు కేంద్రంలో రవాణాలో జరిగిన జాప్యం కారణంగా ఎక్కడి ధాన
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శనివారం రాత్రి, ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో పలు మండలాల్లో పంటలు దెబ్బతినగా.. ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
యాసంగిలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. భద్రాద్రి జిల్లా నుంచి 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. అధి�
యాసంగిలో రైతులు నా ణ్యమైన విత్తనాలు వేసి అధిక దిగుబడులు సాధించేందుకు ప్రభుత్వం కొత్త రకం శనగ విత్తనాలు పంపిణీ చేస్తున్నదని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మాల్కాపురం శివకుమార్ తెలిపారు.
కేంద్రం కక్ష సాధింపుతో.. నెలన్నరగా రాష్ట్రంలో మిల్లింగ్ ఆగిపోయింది. కేంద్రం కక్ష సాధింపుతో.. రూ.1,500 కోట్ల విలువైన ధాన్యం నీళ్ల పాలైంది. కేంద్రం కక్ష సాధింపుతో.. బియ్యంగా మారాల్సిన ధాన్యం తడిసి ముద్దయింది.
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరించాలి డీఆర్డీవో శ్రీనివాస్ ఏపీఎం, సీసీ, వీవోఏలకు శిక్షణ మెదక్, ఏప్రిల్ 26 : జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాల్లో యాసంగి ధాన్యం సేకరణ ప్రారంభించాలని
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 208 కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం రంగారెడ్డి జిల్లాలో 47,231 ఎకరాలు, వికారాబాద్ జిల్లాలో 45,690 ఎకరాల్లో సాగైన వరి క్వింటాలుకు రూ.1960 మద్దతు ధర అందుబాటులో టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు.. రంగా
ప్రధాని మోదీ గద్దె దిగేదాకా పోరాటం ఆగదు అన్నం పెట్టే రైతులను మోసం చేస్తే తరిమికొడతాం తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనాలి భద్రాద్రి మహాధర్నాలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పాల్గొన్న ఎమ్