ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శనివారం రాత్రి, ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో పలు మండలాల్లో పంటలు దెబ్బతినగా.. ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
యాసంగిలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. భద్రాద్రి జిల్లా నుంచి 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. అధి�
యాసంగిలో రైతులు నా ణ్యమైన విత్తనాలు వేసి అధిక దిగుబడులు సాధించేందుకు ప్రభుత్వం కొత్త రకం శనగ విత్తనాలు పంపిణీ చేస్తున్నదని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మాల్కాపురం శివకుమార్ తెలిపారు.
కేంద్రం కక్ష సాధింపుతో.. నెలన్నరగా రాష్ట్రంలో మిల్లింగ్ ఆగిపోయింది. కేంద్రం కక్ష సాధింపుతో.. రూ.1,500 కోట్ల విలువైన ధాన్యం నీళ్ల పాలైంది. కేంద్రం కక్ష సాధింపుతో.. బియ్యంగా మారాల్సిన ధాన్యం తడిసి ముద్దయింది.
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరించాలి డీఆర్డీవో శ్రీనివాస్ ఏపీఎం, సీసీ, వీవోఏలకు శిక్షణ మెదక్, ఏప్రిల్ 26 : జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాల్లో యాసంగి ధాన్యం సేకరణ ప్రారంభించాలని
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 208 కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం రంగారెడ్డి జిల్లాలో 47,231 ఎకరాలు, వికారాబాద్ జిల్లాలో 45,690 ఎకరాల్లో సాగైన వరి క్వింటాలుకు రూ.1960 మద్దతు ధర అందుబాటులో టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు.. రంగా
ప్రధాని మోదీ గద్దె దిగేదాకా పోరాటం ఆగదు అన్నం పెట్టే రైతులను మోసం చేస్తే తరిమికొడతాం తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనాలి భద్రాద్రి మహాధర్నాలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పాల్గొన్న ఎమ్
పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి పీయూ ష్ గోయల్ బరితెగించి మాట్లాడారని, ధాన్యం కొనుగోళ్లపై ఆయన చెప్పినవ న్నీ అబద్ధాలేనని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్ర హం వ్యక్తంచేశారు. క
రాష్ట్రంలోని రైతులు పండించే రెండు పంటల వడ్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్తో దశలవారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉద్యమ కార్యచరణ రూపొందించుకోవాలని టీఆర్ఎస్ అధిన�
మరో 6 లక్షల టన్నుల బియ్యం సేకరణ ఈ వానకాలంలో తీసుకొంటామని కేంద్రం లేఖ రాష్ట్ర డిమాండ్ 20 లక్షల టన్నుల ధాన్యం హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ధాన్యం సేకరణపై రాష్ట్ర ప్రభుత్వ అలుపెరుగని పోరాటానికి కే
క్యూఆర్ కోడ్ విధానం క్యూఆర్ కోడ్ విధానం పంజాబ్ను తలదన్నేలా రాష్ట్రంలో వరి దిగుబడి కరోనాకాలంలో ధాన్యంకొంటున్న రాష్ట్రం మనదే 87% సేకరణ పూర్తి… మరో 4 రోజుల్లో సంపూర్ణం తెలంగాణ రాష్ర్టాన్ని పట్టించుకోన