పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి పీయూ ష్ గోయల్ బరితెగించి మాట్లాడారని, ధాన్యం కొనుగోళ్లపై ఆయన చెప్పినవ న్నీ అబద్ధాలేనని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్ర హం వ్యక్తంచేశారు. క
రాష్ట్రంలోని రైతులు పండించే రెండు పంటల వడ్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్తో దశలవారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉద్యమ కార్యచరణ రూపొందించుకోవాలని టీఆర్ఎస్ అధిన�
మరో 6 లక్షల టన్నుల బియ్యం సేకరణ ఈ వానకాలంలో తీసుకొంటామని కేంద్రం లేఖ రాష్ట్ర డిమాండ్ 20 లక్షల టన్నుల ధాన్యం హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ధాన్యం సేకరణపై రాష్ట్ర ప్రభుత్వ అలుపెరుగని పోరాటానికి కే
క్యూఆర్ కోడ్ విధానం క్యూఆర్ కోడ్ విధానం పంజాబ్ను తలదన్నేలా రాష్ట్రంలో వరి దిగుబడి కరోనాకాలంలో ధాన్యంకొంటున్న రాష్ట్రం మనదే 87% సేకరణ పూర్తి… మరో 4 రోజుల్లో సంపూర్ణం తెలంగాణ రాష్ర్టాన్ని పట్టించుకోన