మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కంచర్లగూడెం తండాకు చెందిన బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు, యువ రైతు బానోత్ రమేష్ బుధవారం తన వరి పొలంలో వినూత్నంగా మాజీ సీఎం కేసీఆర్(KCR) పట్ల తన అభిమానాన్ని చాటుకున్నాడు.
గుండెల నిండా తొలి ముఖ్యమంత్రి కేసీఆరే ఉన్నారని, ఆ అభిమానాన్ని ఎవరూ చెరపలేరని అంటున్నారు జనగామ జిల్లా లింగాలఘనపురం మండలకేంద్రానికి చెందిన రైతు బెజ్జం చంద్రయ్య. గతంలో ఆయన తనకున్న 6 ఎకరాల భూమిని కౌలుకిచ్చి
వేసవి కాలం ముగిసి వానకాలం సగం దాటినా నేటి వరకు వర్షం కురవలేదు. కరువు ఛాయలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. అడపాదడపా కురిసిన చిరుజల్లులకు పత్తి, మక్కజొన్న వంటి పంటలు వేసినా వరిసాగు మాత్రం ఎక్కడా ఇంకా ప్�
పదేండ్ల తరువాత మళ్లీ కరువు తరుముకొస్తున్నది. బోర్లు వేస్తే 80 ఫీట్ల లోతులో ఉబికి వచ్చే గంగమ్మ ఇప్పుడు 1.98 మీటర్ల లోతుకు పడిపోయింది. జనగామ జిల్లాలో గత ఏడాది 5.39 మీటర్లపైన ఉన్న భూగర్భ నీటి మట్టాలు..ఈ ఏడాది మార్చి
లక్షలు వెచ్చించి పంట సాగు చేస్తే.. నీళ్లు లేక చేతికందాల్సిన పంట ఎండిపోయింది. కాంగ్రెస్ సర్కార్ తీరుకు కడుపు మండిన రైతు ఎండిన పొలానికి మంట పెట్టాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రా�
జిల్లాలో ఈ ఏడాది వరి సాగు భారీగా పెరిగింది. వానకాలం ప్రారంభం నుంచి జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో వరి సాగు అంచనాలకు మించి పెరగడం గమనార్హం. చెరువులు నిండడంతోపాటు బోరు బావుల్లో కూడా నీరు రావడంత
MLA Padmadevender Reddy | ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎప్పుడూ ముందే ఉంటారు. అధికారిక కార్యక్రమాలతో బిజీ ఉన్నా సామాన్యులతో కలిసిపోతారు. తాజాగా జిల్లాలోని హవేలీ ఘనపూర్ మండలం చౌట్లప�
Mahabubnagar | నిత్యం ప్రజాసేవలో బిజీగా ఉండే ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పొలం బాట పట్టారు. పొలంలో దిగి కూలీలతో పాటు నాట్లు వేస్తూ ఉత్సాహపరిచారు. సోమవారం జిల్లాలోని హన్వాడ మండల కేంద్రంలో జరిగే రైతు వేదిక అ�
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు మార్కెట్ కమిటీలు మాత్రం తెరిచే ఉంటాయి రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు ధరల పర్యవేక్షణకు కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలు హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తె