సర్కార్ ఆసుపత్రి అంటేనే ఒకప్పుడు జనం భయపడిచచ్చేవారు. నేను సర్కార్ ఆసుపత్రికి రాను తండ్రో అంటూ మొత్తుకునేవారు. అటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పూర్తిగా మారిపోయింది. కేసీఆర్ ప్రభుత్వంలో
కొత్త జిల్లాల ఆవిర్భావంతో నవశకం మొదలైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతం కావడం, సువిశాలంగా ఉండడం, అడవిబిడ్డలు అధికంగా ఉండడం వల్ల అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది.
బంగ్లాదేశ్లోని (Bangladesh) చిట్టగాంగ్లో (Chittagong) పేలుడు సంభవించింది. చిట్టగాంగ్ సమీపంలోని కేశవ్పూర్ వద్ద ఉన్న ఓ ఆక్సిజన్ ప్లాంటులో (Oxygen plant) ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు (Explosion) సంభవించింది.
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర సర్కారు, ప్రభుత్వ దవాఖానలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. అవసరమైన వసతులన్నీ కల్పిస్తూ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తూనే, ప్రాణవాయువు కొ
జహీరాబాద్ ఏరియా దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ రూ. కోటితో ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 500 ఎల్పీఎం సామర్థ్యంతో ప్లాంట్ నిర్మాణం పేదలకు వరంగా సర్కారీ వైద్యం రోగులకు ప్రాణవాయువుగా ఆక్సిజన్ ప్లాంట్ అ�
పటాన్చెరు మైత్రీ క్రీడామైదానం సరికొత్త హంగులు అద్దుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఎంతోమంది క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు చేర్చిన ఈ మైదానాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ�
న్యూఢిల్లీ : నేపాల్ లలిత్పూర్ జిల్లాలోని ఓ పారిశ్రామిక ప్రాంతంలోని ఆక్సిజన్ ప్లాంట్లో గురువారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు మృతి చెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. పటాన్ ఇండస్ట్రియల్
మహేశ్వరం ప్రభుత్వ దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ కోటి వ్యయం.. అమెజాన్,కన్సాన్ సంస్థల సహకారం మంత్రి సబితారెడ్డి చొరవతో ఏర్పాటు త్వరలో ప్రారంభానికి సన్నాహాలు మహేశ్వరం, జనవరి 30: ప్రజలకు ఆక్సిజన్ కొరత రాకుం�
బంజారాహిల్స్ : కరోనా మహమ్మారి ఉదృతి సమయంలో దేశవ్యాప్తంగా ఎదురయిన ఆక్సిజన్ కొరతను దృష్టిలో పెట్టుకుని అలాంటి పరిస్థితి తిరిగి ఎదురుకావద్దనే ఉద్దేశ్యంతో బంజారాహిల్స్లోని బసవతారకం ఇండో అమెరికన్ క
మంత్రి అల్లోల | జిల్లా దవాఖానలో ఆక్సిజన్ కొరతను తీర్చేలా స్థానికంగా ఉత్పత్తి చేసేందుకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి | రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో రూ.80 లక్షలతో ఏర్పాటు చేసిన
Minister KTR | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కంట్రోల్ చేశామని, ప్రస్తుతం వందల్లో మాత్రమే కేసులు నమోదు అవుతున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పో
ప్రారంభించిన మంత్రి వేముల ఆరోగ్య వసతుల కల్పనలో మంత్రి వేముల కృషి బాల్కొండలో కరోనా చికిత్సకు మౌలిక సౌకర్యాలు 54 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్, బాటిలింగ్ యూనిట్ సీఎస్ఆర్ కింద స్నేహితులతో కలిసి స్వచ్ఛంద స