లాలాగూడ రైల్వే దవాఖాన | సికింద్రాబాద్లోని లాలాగూడ సెంట్రల్ రైల్వే దవాఖానలో 500 ఎల్పీఎం (లీటర్ పర్ మినిట్) సామర్థ్యం గల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ను బుధవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్
చేతికి ఎముక లేదన్నట్టు సాయం చేసుకుంటూ వెళుతున్న సోనూసూద్ సెకండ్ వేవ్ సమయంలో చాలా మందికి అండగా నిలిచాడు. అవసరమైన వారికి కాన్సన్ట్రేటర్స్ పంపి ఎందరో ప్రాణాలు నిలిపాడు. దేశంలో పలు చోట్ల ఆక్సి�
ఢిల్లీ ,జూన్ 5: కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే మహారత్న హోదా సంస్థ ‘పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్’ (పవర్గ్రిడ్)రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లా�
కోటి రూపాయలతో ఏర్పాటు హైదరాబాద్, జూన్ 4: గాంధీ దవాఖానలో రోజుకు 0.5 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్ను అరబిందో ఫార్మా ఏర్పాటు చేసింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా దా
పాశమైలారంలో రోజుకు 40 టన్నుల ఉత్పత్తి ప్రారంభం పరిశీలించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ పటాన్చెరు, మే 25: సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని పాశమైలారం పారిశ్రామికవాడలో ఎయిర్వాటర్ ఇండియా ప�
కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ఆక్సిజన్ పడకలు దొరకక కరోనా బాధితులు పడుతున్న అవస్థలను గమనించిన ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ శాశ్వత ప్రాతిపదికన ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. తన స్వ
నాలుగు దవాఖానల్లో ఏర్పాటు 2 కోట్ల ఖర్చుతో సదుపాయం సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ వెల్లడి హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): సింగరేణి దవాఖానల్లో నాలుగు చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లను రూ.2 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేయను�
కలెక్టర్ శర్మన్ | జిల్లా దవాఖానకు ఆక్సిజన్ ప్లాంట్ మంజూరు అయినందున దవాఖాన ఆవరణలో ప్లాంట్ ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శర్మన్ వైద్య అధికారులను ఆదేశించారు.
రోజుకు 90వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): కొవిడ్ రోగుల అవసరార్థం గోదావరిఖనిలో కొత్తగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ను స్థాపించనున్నట్టు సింగరేణి స