అందం, ప్రతిభ కలగలిసిన తారగా హిందీ చిత్ర పరిశ్రమలో పేరు తెచ్చుకుంది తాప్సీ. అగ్ర నాయికగా ఎదిగిన తర్వాత మంచి కథలను తెరకెక్కించే ఆలోచనతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించిందామె.
OTT Hits | బ్రీత్- ఇన్ టూ ది షాడోస్ (వెబ్సిరీస్) | ప్రస్తుతం సినిమాలతోపాటు వెబ్సిరీస్లోనూ స్పై థ్రిల్లర్ ట్రెండ్ నడుస్తున్నది. వాటిలో యుద్ధ నేపథ్యంతో అల్లుకున్న కథలు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇదే కోవకు �
Radhika Apte | గ్లామర్ కంటే కూడా నటనకు ప్రాధాన్యమిచ్చే హీరోయిన్లలో రాధికా ఆప్టే ఒకరు. అందుకే ఈమెకు బాలీవుడ్తో పాటు హాలీవుడ్ సినిమాల్లోనూ మంచి ఆఫర్లు వస్తున్నాయి.
Kantara | ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం ‘కాంతార’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతూ అన్ని భాషల్లో భారీ వసూళ్లను సొంతం చేసుకుంటోంది. తాజాగా
Ponniyin Selvan-1 | మణిరత్నం (Mani Ratnam) డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan). తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం.. తొలి భాగం పొన్నియన్ సెల్వన్ -1 (Ponniyin Selvan-1) సెప్టెంబ�
Kantara | ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం ‘కాంతార’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతూ అన్ని భాషల్లో భారీ వసూళ్లను రాబడుతోంది. కేజీఎఫ్ తర్వా�
గురువారం హైదరాబాద్లో సమావేశమైన తెలుగు నిర్మాతలు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. థియేటర్లో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో సినిమాల్ని స్ట్రీమింగ్ చేసే విషయంలో ఏకాభిప్రాయానికొచ్చామన�
కరోనా-లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. అరచేతిలో ఇంటర్నెట్ విప్లవం, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్స్ అందుబాటులో ఉండడంతో ఇంట్లోనే వినోదం లభ్యమైంది. ఈ సమయంలో ఓటీటీకి ఆదరణ చాలా పెరిగ
ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ ఆపేస్తున్నామని ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు తెలంగాణ ఫిలింఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. ఉపాధ్యక్షుడు ఎ. గురురాజ్తో కలి�
అయోమయంలో తెలుగు సినీ పరిశ్రమ తెలుగు సినీ పరిశ్రమ కొత్త సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. భవిష్యత్ ఏంటనే భయాందోళనలకు గురవుతున్నది. కరోనా ముందు కళకళలాడిన పరిశ్రమలో ఇప్పుడు కలవరం పుడుతున్నది.సినిమా నిర్మిం�
కరోనా తర్వాత సినిమాల బాక్సాఫీస్ వసూళ్లు తగ్గిపోయాయి. ఓటీటీల ప్రభావంతో థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు. మరోవైపు చిత్ర నిర్మాణ వ్యయాలు పెరిగాయి. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలివ
Telugu Film Producers Council | ఇక నుంచి థియేటర్లో రిలీజైన 10 వారాల తర్వాతే భారీ సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. ఈ మేరకు తెలుగు సినీ నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై �