తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు సోమవారం హైదరాబాద్ తెలుగు ఫిలింఛాంబర్లోని నాలుగు సెక్టార్స్ ప్రముఖులు భేటీ అయ్యారు. ఫిలింఛాంబర్ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంల
OTT Platform ‘అమ్మో! రెండున్నర గంటలా!’ సినిమాలపై ఓటీటీ ప్రేక్షకుడి ఆశ్చర్యం. ‘ఎనిమిదేసి ఎపిసోడ్లు ఎవరు చూస్తారు?’ ఈ మధ్యకాలంలో పరిచయమై, అలరించిన వెబ్సిరీస్లపై అప్పుడే మొహం మొత్తేసింది. కొత్తగా కావాలి, కొంగొత్�
సినిమాల్లో తాను ఎక్కువగా సీరియస్ పాత్రల్లో కనిపించినా..వ్యక్తిగతంగా మాత్రం కామెడీని ఇష్టపడతానని చెప్పింది బాలీవుడ్ అగ్ర కథానాయిక అలియాభట్. ఆమె తాజా చిత్రం ‘డార్లింగ్స్’ ఆగస్ట్ 5న ఓటీటీలో విడుదల�
థియేటర్లో విడుదలైన సినిమా ఓటీటీ విడుదలకు పరిమితి పెడితేనే థియేటర్ వ్యవస్థను కాపాడుకుంటాం అని తెలుగు సినిమా నిర్మాతలు యోచిస్తున్నారు. ఇందుకోసం ఓటీటీ విడుదలకు ఓ పరిమితి పెట్టుకోవాలని భావిస్తున్నారు. �
Casting Bay | ఒక్క అవకాశం.. సినిమాల్లో నటించడమే జీవిత లక్ష్యంగా ఉన్నవాళ్లు తరచూ అనే మాట ఇది.ఆ ఒక్క అవకాశం తలవని తలంపుగా మీ తలుపు తడితే..! ‘ఏడుకొండలు ఏసీ చేస్తా.. యైత్ వండర్ నీ గుడి చేస్తా’ అని పాట ఎత్తుకుంటారు.అలాంట�
రెండు వారాల కిందట ఓటీటీలో విడుదలైన చిత్రం ‘జనగణమన’. ‘అయ్యప్పన్ కోషియమ్' ఫేమ్ పృథ్వీరాజ్ ప్రధాన పాత్రగా తెరకెక్కిన ఈ మలయాళ చిత్రం నెట్ఫ్లిక్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నది. ‘దిశ’ ఎన్కౌంటర్ స్
‘కరోనా అనంతరం సినీ రంగంలో చాలా మార్పులొచ్చాయి. ఓటీటీల వల్ల ప్రేక్షకులకు ప్రపంచ సినిమాతో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం సాధారణ కథాంశాలతో వారిని థియేటర్లకు రప్పించలేం’ అన్నారు అగ్ర నిర్మాత బన్నీ వాసు. జీఏ2 స�
ఈ వారం ఓటీటీ ప్రియులకు మంచి వినోదం లభించనుంది. ఫీల్గుడ్ సినిమాగా మంచి కలెక్షన్లు సొంతం చేసుకున్న విశ్వక్సేన్ తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ జూన్ 3వ తేదీన ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అదే రోజ�
తమిళ నటుడు సూర్యకు దేశవ్యాప్తంగా పేరు తీసుకొచ్చిన సినిమా ‘జై భీమ్’. ఈ చిత్రాన్ని సూర్య తన నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్పై నిర్మించారు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీలో విడుద�
Ramya Pasupuleti and Siri Hanmanth | రమ్య పసుపులేటి.. బాలనటిగా పరిచయమై, వెండితెర హీరోయిన్గా మారింది. ఇప్పటికే అనేక ప్రచార చిత్రాలు, సినిమాలు, వెబ్సిరీస్లతో అభిమానులను అలరించింది. సిరి హనుమంతు.. బిగ్బాస్ ఐదో సీజన్లో టాప్ ఫ
డిజిటల్ వేదికపైకి ‘డ్యూడ్' అనే మరో ఓటీటీ అరంగేట్రం చేసింది. ఈ ఓటీటీని ఇటీవల హైదరాబాద్లో లాంచ్ చేశారు. దర్శకనిర్మాత ఈశ్వర్ ఆధ్వర్యంలో ఈ ఓటీటీ ప్రారంభమైంది.
బాలీవుడ్ తార మాధురీ దీక్షిత్ సెకండ్ ఇన్నింగ్స్ లాంటి తన కెరీర్ను ఉత్సాహంగా కొనసాగిస్తున్నది. కుదిరితే సినిమాలు లేకుంటే వెబ్ సిరీస్లు ఇంకా వీలుంటే వీడియో ఆల్బమ్స్ చేస్తూ తన అభిమానులను సంతోషంగా
Acharya Movie in OTT | మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా ఆచార్య. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రానికి దారుణమైన కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో దీని ప్రభావం తొలి �