కులగణన డిమాండ్ సామాజిక న్యాయంతో కూడినదని రాజకీయ విశ్లేషకుడు, సామాజికవేత్త ప్రొఫెసర్ యోగేంద్రయాదవ్ తెలిపారు. కేంద్రం కులగణన చేపట్టి దశాబ్దాలుగా వెనుకబాటుకు గురవుతున్న కులాలకు న్యాయం చేయాలని డిమాండ
ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 30 : బీఫార్మసీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీఫార్మసీ (పీసీఐ) ఎనిమిదో సెమిస్టర్ మే
TS SET | తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్షకు దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్టు టీఎస్ సెట్ అధికారులు వెల్లడించారు. టీఎస్ సెట్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 29తో ముగియగా, అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ద
కొందరు ఆచార్యులు బోధనలో, పరిశోధనలో, పరిపాలనలో తమ విశేష కృషితో తాము చేపట్టిన పదవులకే వన్నె తెస్తారు. విశ్వ విద్యాలయాల అసలు లక్ష్యాలను చిత్తశుద్ధితో సాధిస్తారు. అలాంటి వారిలో అగ్రగణ్యులు ఆచార్య తంగెడ నవనీ
TS SET 2023 | ఉస్మానియా యూనివర్సిటీ: అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అలర్ట్.. రేపటి( ఆగస్టు 29వ తేదీ)తో టీఎస్ సెట్-2023 దరఖాస్తునకు గడువు ముగియనుంది. ఈ ఏడాదికి గానూ ఉస్�
Navaneeth Rao | ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్ నవనీత రావు కన్నుమూశారు. 1985-91 మధ్య ఓయూ వైస్ ఛాన్స్లర్గా నవనీతరావు పని చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ డైరెక్టర్గా కూడా సేవలం�
ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 25: మనిషి ప్రమేయం లేకుండా సొంతంగా నడిచే అటానమస్ డ్రోన్లను ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు రూపొందించారు.
ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ల పదోన్నతుల్లో లోటుపాట్లు, అవకతవకలపై విచారణ చేపట్టాలని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) ప్రభుత్వాన్ని కోరింది.
CPGET results | లంగాణలోని విశ్వవిద్యాలయాలతోపాటు జేఎన్టీహెచ్లోని పీజీ సీట్ల భర్తీకి నిర్వహించిన కామన్ పీజీ ప్రవేశ పరీక్ష (CPGET) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 93.42 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
OU Exams | ఏదైనా కోర్సుల్లో చేరామంటే.. మిడ్ ఎగ్జామ్స్కో, ఎండ్ సెమిస్టర్ పరీక్షలకో సన్నద్ధమైతే.. ఆన్సర్షీట్స్ పేజీలు నింపితే పాసైపోతామని అంతా అనుకొంటారు. పరీక్షల షెడ్యూల్ తెలుసుకొని.. ఓ వారం రోజుల ముందు ప�
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫీజులను స్వీకరిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. ఎంపీఈడీ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మలిదశ ఉద్య మం ప్రారంభమైనప్పుడు నేను తెలంగాణ ఉద్యమ కేంద్రమైన ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాను. అప్పుడు నేను ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘంలో పనిచేశాను.
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల సీట్ల కేటాయింపునకు నిర్వహించే ఐసెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ మారింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈ కౌన్స
నిజాం కాలేజీలో చదువుకున్నందుకు గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. 1993 నుంచి 96 వరకు ఈ కాలేజీలో చదువుకున్నానని, ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ విద్యార్థి జీవిత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని చెప్పారు.