తెలంగాణ జాతిపిత, బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ ఆరోగ్యం త్వరితగతిన కోలుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
TS SET | తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు నిర్వహించిన టీఎస్ సెట్ - 2023 పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) పరిధిలో వివిధ విదేశీ భాషల్లో(Foreign languages) డిప్లొమా కోర్సులకు(Diploma courses) దరఖాస్తుల స్వీకరణ గడువును పొడగించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో నాల�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఫార్మసీ రివాల్యుయేషన్ ఫలితాలను(BPharmacy Revaluation Results) విడుదల చేసినట్లు ఓయూ(Osmania University) కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఫార్మసీ (�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫీజును స్వీక రించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. మాస్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్
‘సొమ్ము ఒకరిదైతే.. సోకు మరొకరిది.. అన్న చందంగా ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ భూముల పరిస్థితి. పాత విధానంలో భూ హక్కదారులు ఒకరుంటే.. అనుభవదారుడు మరొకరు ఉండేవారు.
తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది ఉస్మానియా విశ్వవిద్యాలయం. తన బిడ్డలను ఉద్యమం వైపు నడిపించి తెలంగాణ తల్లి విముక్తి కోసం వారు చనిపోతుంటే కడుపు కోతను అనుభవించింది. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎ�
విజయానికి ఎలాంటి దగ్గరి దారులు ఉండబోవని, శ్రమ, పట్టుదల ద్వారానే విజయతీరాలకు చేరుకోవాలని అడోబ్ సీఈవో శంతను నారాయణ్ పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ 83వ స్నాతకోత్సవం మంగళవారం ఠాగూర్ ఆడిటోరియంలో నిర�
ప్రతిష్ఠాత్మక అడోబ్ కంపెనీ సీఈవో శంతను నారాయణ్కు అరుదైన గౌరవం దక్కనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకొన్న ప్రముఖుల జాబితాలో ఆయన పేరు చేరనున్నది.
ఉస్మానియా యూనివర్సిటీ 83వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 31 (మంగళవారం) న నిర్వహించనున్నట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. ఠాగూర్ ఆడిటోరియంలో మధ్యాహ్నం రెండు గంటలకు ఈ వేడుక ప్రారంభమవుతుందని చెప్పారు.
OU Convocation | ఉస్మానియా యూనివర్సిటీ 83వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 31న నిర్వహించనున్నట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. అడోబ్ సీఈవో శాంతను నారాయణ్కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు.
ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్ఠాత్మక ఐఎస్వో ధ్రువీకరణను సాధించింది. ఆయా విభాగాల్లో అత్యుత్తమ విధానాలు, కార్యకలాపాలు, మౌలిక వసతులకు ఈ గుర్తింపు లభించింది.
‘మీరూ భారత పార్లమెంట్ సభ్యులు కావొచ్చు.. పార్లమెంట్లో మీ వాగ్ధాటితో దేశం మొత్తాన్ని ఆకర్షించవచ్చు.. అందుకు సిటిజన్ యూత్ పార్లమెంట్' వేదికవుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఉస్మానియా య�