మరణించినా జీవించాలంటే... ప్రతీ ఒక్కరూ అవయవదానంకు ముందుకు రావాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జే. అరుణ శ్రీ అన్నారు. ఈమేరకు నగర పాలక సంస్థ కార్యాలయంలో జాతీయ అవయవదాన దినోత్�
ప్రమాదవశాత్తు, అనారోగ్యంతో మరణించిన కొందరు అవయవదానంతో మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. జీవన్దాన్ నోడల్ అధికారి డాక్టర్ శ్రీభూషణ్ రాజు వివరాల ప్రకారం..
Buy the organs of farmers | పంటలు చేతికి అందక అప్పులపాలైన రైతు తన అవయవాలను అమ్మకానికి పెట్టాడు. కిడ్నీ రూ.75,000, కాలేయం రూ.90,000, కళ్లు రూ.25,000కు అమ్ముతానంటూ మేడలో వేసుకున్న ప్లకార్డును ప్రదర్శించాడు.
రోడ్డు ప్రమాదంలో తాము మరణించినా తమ అవయవాలను దానమిచ్చి ఓ రైతు, ఓ ప్రైవేటు ఉద్యోగి మరికొందరికి పునర్జన్మనిచ్చారు. జీవన్దాన్ నోడల్ అధికారి డాక్టర్ శ్రీభూషణ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా �
Organ Donation | బ్రెయిన్ డెడ్ అయిన ఐదు రోజుల శిశువు తన అవయవాలతో ముగ్గురు పిల్లలకు కొత్త జీవితం ఇచ్చింది. (Organ Donation) శిశువు కాలేయాన్ని తొమ్మిది నెలల చిన్నారికి, రెండు కిడ్నీలను ఇద్దరు పిల్లలకు ట్రాన్స్ప్లాంట్ చేశ�
అవయవ దానం కోసం పురుషుల కన్నా మహిళలే అధికంగా తమ సమ్మతి తెలియజేస్తున్నారు. అవయవ దానం కోసం ఆధార్ ప్రామాణీకరణ సంతకాల కోసం ఇటీవల నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనేజేషన్ (ఎన్ఓటీటీఓ) వెబ
అవయవాల మార్పిడి తర్వాత.. దాని పనితీరు కచ్చితంగా తెలుసుకునేందుకు సైంటిస్టులు సరికొత్త పరికరాన్ని తయారుచేశారు. అమెరికాలో ఇల్లినాయిస్ రాష్ట్రంలోని ‘నార్త్వెస్ట్రన్ యూనివర్సిటీ’ సైంటిస్టులు రూపాయి బ�
జీవన్దాన్ 2013 ప్రారంభమైందని, పదేండ్లలో 1200 మంది అవయవ దానం చేసినట్టు జీవన్దాన్ కోఆర్డినేటర్, నిమ్స్ నెఫ్రాలజిస్టు డాక్టర్ స్వర్ణలత చెప్పారు. గురువారం రవీంద్రభారతిలో జరిగిన ఆర్గాన్ డోనేషన్ డే సందర�
పక్షవాత బాధితుల్లో అవయవాల పనితీరును పునరుద్ధరించడానికి కొత్త రకమైన ‘బయోహైబ్రిడ్' న్యూరల్ ఇంప్లాంట్ను బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పరికరాన్ని ఎలుకలపై ప�
బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తుండగా బాలిక శరీరంపై రంధ్రాలు కనిపించాయి. వాటి లోపల ప్లాస్టిక్ కవర్లు ఉన్నట్లు గుర్తించారు.
మానవశరీరం మీద నేరుగా ప్రయోగాలు చేయడం సాధ్యం కాదు. కాబట్టే, ఎలుకల్లాంటి చిన్నచిన్న జీవుల మీద కానీ, ప్రయోగశాలల్లో పెంచిన కణాల మీద కానీ అధ్యయనాలు చేస్తుంటారు. సహజంగానే వీటితో పూర్తిస్థాయి ఫలితాలు రావు. ఇప్ప�
సహజత్వం ఉట్టిపడేలా కృత్రిమంగా రూపకల్పన మనుషుల కణాలతో వేల్స్ పరిశోధకుల సృష్టి ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయినవారికి వరం అవయవ లోపంతో పుట్టినవారికీ ప్రయోజనం లండన్, జూలై 25: వాహన ప్రమాదాలు, కరెంట్ షాక్ వం�