ఉపాధ్యాయులు దేశ భవిష్యత్ ను నిర్మించే పట్టుగొమ్మలని రామగుండం లయన్స్ క్లబ్ ప్రతినిధులు కొనియాడారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకని శుక్రవారం లయన్స్ భవన్ లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఆరు�
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా సైక్లింగ్ సంఘం ఆధ్వర్యంలో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు నిజామాబాద్ నగరంలో విద్యార్థులతో శుక్రవారం సైకిల్ ర్యాలీని నిర్వహించినట్లు రాష్ట్ర సైక్లిం
మల్లాపూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలాల జలపతి రెడ్డి, పీహెచ్ సీ డాక్టర్ వాహిని �
సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో నిర్వహించే ఉపాధి పనుల జాతరను విజయవంతం చేయాలని ఎంపీడీవోలు చౌడారపు గంగాధర్, భీమేష్ అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో గురువారం ఆయా మండల ప�
మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్లో ఆదివారం మెట్పల్లికి చెందిన సిరి పిల్లల హాస్పిటల్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ చిలుక చైతన్�
జగిత్యాలలోని కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ కార్యాలయంలో శనివారం ఉచిత మెగా వైద్య శిబిరానికి సంబంధించిన పోస్టర్ ను బీఆర్ఎస్నాయకులు ఆవిష్కరించారు.
పాలకుర్తి మండలం బసంత్ నగర్ లోని ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మధ్యప్రదేశ్ ఐఏఎస్ పరికిపండ్ల నరహరి తండ్రి పరికిపండ్ల సత్యనారాయణ జ్ఞాపకార్థం గత మూడు రోజులుగా జరిగిన ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామా�
దేశంలో పుట్టిన యోగా విశ్వ వ్యాప్తం కావడంతో భారతీయులందరికీ గర్వకారణమని, యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని వరంగల్ జిల్లా కోర్టు సూపరింటెండెంట్ ఆకుతోట ఇందిరా, పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ర్ట అధ్యక్
ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతూ కోరుట్లలోని వేములవాడ రోడ్డు హనుమాన్ దేవాలయం నుంచి, నంది చౌక్, గాంధీ రోడ్డు, వెంకటేశ్వర స్వామి దేవాలయం, గడి బురుజు, డైమండ్ హోటల్, కొత్త బస్�
Telangana DGP | కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణలో రోడ్డు భద్రత మాసోత్సవాలను పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని డీజీపీ రవిగుప్తా (DGP Ravigupta) జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు.
ప్రారంభ దశలో ఉన్న టెక్నాలజీ స్టార్టప్ల ప్రోత్సాహానికి రుబ్రిక్స్ పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు వెల్లడించారు. ప్రొటోటైప్ దశ నుంచి మినిమమ్ వయబుల్ ప్ర�
కాజీపేట పట్టణంలోని సెయింట్ గ్యాబ్రియల్ పాఠశాల మైదానంలో ఈ నెల 5న యాభై వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో నిర్వహించే భారీ బహిరంగ సభకు మంత్రి కేటీఆర్ హాజరు కానున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భ�
హనుమాన్ జయంతి సందర్భంగా ఉట్నూర్లో గురువారం భారీ శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో పుణె బ్యాండ్ బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొదట వినాయక్ చౌక్లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం భక్త
లక్ష్మీదేవిపల్లి;భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని హేమచంద్రాపురంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 49 జంటలకు సామూహిక వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన కొండపల్�