కాజీపేట పట్టణంలోని సెయింట్ గ్యాబ్రియల్ పాఠశాల మైదానంలో ఈ నెల 5న యాభై వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో నిర్వహించే భారీ బహిరంగ సభకు మంత్రి కేటీఆర్ హాజరు కానున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భ�
హనుమాన్ జయంతి సందర్భంగా ఉట్నూర్లో గురువారం భారీ శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో పుణె బ్యాండ్ బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొదట వినాయక్ చౌక్లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం భక్త
లక్ష్మీదేవిపల్లి;భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని హేమచంద్రాపురంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 49 జంటలకు సామూహిక వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన కొండపల్�