RG Kar Case | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో యువ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యపై మళ్లీ విచారణ జరుపాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది.
Amma Canteens | తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలోని అమ్మ క్యాంటీన్ల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. వాటిని పునరుద్ధరించాలని, న్యాణమైన ఆహారం అందించాలని ఆదేశించారు.
Arvind Kejriwal | ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించిన కోర్టు విచారణ వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అనుమతి లేకుండా కోర్టు విచారణలను రికార్డ్ చేయడం నిషేధమని పేర్క�
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో ఇదివరకు ప్రారంభించిన వివిధ అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని, అలాగే నగరంలో ఆక్రమణలను గుర్తించి వెంటనే తొలగించాలని ఇంజ�
రాష్ట్రంలోని 2014 బ్యాచ్ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు నోషనల్ సర్వీస్ను పరిగణనలోకి తీసుకొని మూలవేతనాన్ని ఖరారు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం అని పీఎంటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుముల పో�
జిల్లాలో వానా కాలం సీజన్ వరి ధాన్యం కొనుగోలుకు సంబంధిత అధికార యంత్రాంగం సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసి వరి ధాన్యాన్ని 24 గంటల్లోగా రైస్ మిల్ల�
పప్పు, ఉప్పు దగ్గర నుంచి ఫోన్, ల్యాప్టాప్ వరకు ఇప్పుడు చాలామంది ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదనుగా కొన్ని ఆన్లైన్ డెలివరీ సంస్థలు వివిధ చార్జీల పేరిట వినియోగదారులను దోచేస్తున్నాయి.
రామగుండం నగరపాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని ప్రధాన కూడళ్లలో నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు నగరపాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ సోమవా
Russian Woman, Child | బాలుడి కస్టడీ అంశంపై సుప్రీంకోర్టు అసాధారణమైన ఉత్తర్వులు జారీ చేసింది. రష్యా మహిళ, ఆమె కుమారుడి గురించి వెతకాలని, వారు ఎక్కడ ఉన్నారో కనిపెట్టాలని విదేశాంగ శాఖ, హోం మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. భ
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ ఆదేశాలను రామగుండం నగర పాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రోడ్లపై పశువులు కనిపిస్తే వెంటనే గోశాలకు తరలించాలని ఈ నెల 4న ఆమె ఆ�
Air India plane crash | ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాల భద్రతా తనిఖీని పెంచాలని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఆదేశించింది. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా నిర్వహించే బోయింగ్ 787 డ్�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలని ఒక పక్క ఆదేశిస్తూ ప్రస్తుతం ఉన్న సంఖ్య ఆధారంగా సర్దుబాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం సహేతుకం కాదని స్టేట్ టీచర్ యూనియన్ (ఎస్టీయూ) జిల్లా శాఖ అధ్యక్ష ప్రధ
రామగుండం నగర పాలక సంస్థ నాలుగవ డివిజన్ కృష్ణానగర్ లో సి సి రోడ్లు నిర్మించడానికి రూ 2 కోట్లు మంజూరు చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.