Siddhivinayak Donations | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయం విరాళాల చోరీ ఆరోపణలపై డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. ఐదేళ్లుగా ఆలయానికి అందిన నగదు విరాళాలు, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులపై
marriage bureau | పెళ్లి సంబంధం కోసం ఒక వ్యక్తి మ్యారేజ్ బ్యూరోలో పేరు నమోదు చేసుకున్నాడు. అయితే 9 ఏళ్లు గడిచినా అతడికి సంబంధం కుదరకపోవడంతో పెళ్లి కాలేదు. ఈ నేపథ్యంలో నష్టపరిహారం కోసం వినియోగదారుల కమిషన్ను ఆశ్రయి
Court Ends 27 Year Old Case | సుమారు 27 ఏళ్లుగా కొనసాగుతున్న కేసును కోర్టు ముగించింది. రోజంతా కోర్టులో నిల్చోవాలని, రూ.1,000 జరిమానా చెల్లించాలని నిందితుడికి ఆదేశించింది. అతడు ఆ మేరకు శిక్ష అనుభవించి జరిమానా చెల్లించడంతో కేసు
spurious liquor | కల్తీ మద్యం సేవించి 12 మంది మరణించారు. అస్వస్థత చెందిన మరి కొందరి వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉన్నది. కల్తీ మద్యానికి సంబంధించి 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
RG Kar Case | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో యువ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యపై మళ్లీ విచారణ జరుపాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది.
Amma Canteens | తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలోని అమ్మ క్యాంటీన్ల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. వాటిని పునరుద్ధరించాలని, న్యాణమైన ఆహారం అందించాలని ఆదేశించారు.
Arvind Kejriwal | ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించిన కోర్టు విచారణ వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అనుమతి లేకుండా కోర్టు విచారణలను రికార్డ్ చేయడం నిషేధమని పేర్క�
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో ఇదివరకు ప్రారంభించిన వివిధ అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని, అలాగే నగరంలో ఆక్రమణలను గుర్తించి వెంటనే తొలగించాలని ఇంజ�
రాష్ట్రంలోని 2014 బ్యాచ్ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు నోషనల్ సర్వీస్ను పరిగణనలోకి తీసుకొని మూలవేతనాన్ని ఖరారు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం అని పీఎంటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుముల పో�
జిల్లాలో వానా కాలం సీజన్ వరి ధాన్యం కొనుగోలుకు సంబంధిత అధికార యంత్రాంగం సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసి వరి ధాన్యాన్ని 24 గంటల్లోగా రైస్ మిల్ల�
పప్పు, ఉప్పు దగ్గర నుంచి ఫోన్, ల్యాప్టాప్ వరకు ఇప్పుడు చాలామంది ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదనుగా కొన్ని ఆన్లైన్ డెలివరీ సంస్థలు వివిధ చార్జీల పేరిట వినియోగదారులను దోచేస్తున్నాయి.
రామగుండం నగరపాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని ప్రధాన కూడళ్లలో నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు నగరపాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ సోమవా
Russian Woman, Child | బాలుడి కస్టడీ అంశంపై సుప్రీంకోర్టు అసాధారణమైన ఉత్తర్వులు జారీ చేసింది. రష్యా మహిళ, ఆమె కుమారుడి గురించి వెతకాలని, వారు ఎక్కడ ఉన్నారో కనిపెట్టాలని విదేశాంగ శాఖ, హోం మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. భ