మన సిరిసిల్లకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. ఇక్కడి కార్మిక క్షేత్రానికి తెలంగాణతోపాటు మరో 12 రాష్ర్టాల నుంచి జాతీయ జెండాల తయారీ ఆర్డర్ దక్కింది. ఆగస్టులో స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా
ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించింది. రాజధాని బెంగళూరులో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న నేపథ్యంలో దాదాపు 75 పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలకు సెల�
ఆన్లైన్లో మనం ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి ఇంటికి చేరుతున్న ఘటనలు తరచూ చూస్తుంటాం. తాజాగా ఢిల్లీ వ్యక్తి ఆనియన్ రింగ్స్ ఆర్డర్ చేయగా తీరా డెలివరీ చేసిన పదార్ధం చూసి అతడు షాకయ్యాడు.
రోడ్డు ప్రమాదానికి గురైన గూడ్స్ వాహనం (ట్రక్) మరమ్మతులో నిర్లక్ష్యం వహించిన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 జరిమానా విధించింది. మేడ్చల్ పట్టణం ఎల్లమ్మత�
మాస్కో: రష్యాలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అక్టోబర్ 30 నుంచి వారం రోజులు పెయిడ్ హాలిడేను ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ బుధవారం ప్రకటించారు. టీకా వేసుకునేందుకు ప్రజలు ముంద
ఢిల్లీ, మే 3: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర సర్కారు తీసుకుంటున్న చర్యలు.. తీసుకోవాల్సిన చర్యలపై సుప్రీం కోర్టు ఎప్పటికప్పుడు విచారణ జరుపుతున్నది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన స�