Asha Kiran row | దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న ఆశా కిరణ్ ప్రభుత్వ షెల్టర్ హోమ్లో 14 మంది దివ్యాంగ పిల్లలు మరణించడంపై ఢిల్లీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నెల వ్యవధిలో ఇంత పెద్ద సంఖ్యలో చనిపోవడం య�
ఎల్అండ్టీకి హైదరాబాద్, ముంబైల నుంచి భారీ ఆర్డర్లు లభించాయి. బిల్డింగ్స్ అండ్ ఫ్యాక్టరీస్
(బీఅండ్ఎఫ్) విభాగం నుంచి ఇవి వచ్చాయని సంస్థ వెల్లడించింది. ఆర్డర్ విలువ సంస్థ వెల్లడించకపోయినప్పటికీ ప�
Brij Bhushan | రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు ఢిల్లీ కోర్టు షాక్ ఇచ్చింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసుల్లో ఆయనపై అభియో�
MLA Harish Rao | రాష్ట్రంలోని పలు జిల్లాలో కురిసిన వడగళ్ల వర్షం వల్ల నష్టపోయిన బాధితులకు అండగా నిలవాలని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులను ఆదేశించారు.
బిర్యానీ తర్వాత జనాలు అధికంగా ఇష్టపడేది కేక్స్ అంటే అతిశయోక్తి కాదు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం స్విగ్గీపై (Swiggy) ఈ ఏడాది బెంగళూర్ వాసులు ఏకంగా 85 లక్షల కేకులు ఆర్డర్ చేయడంతో ఈ నగరం కేక్ క్�
CM KCR | రాష్ట్రంలోని బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ (Minorities ) ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (CM KCR ) నిర్ణయం తీసుకున్నారు.
LG Vs Kejriwal | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఆప్ నేతలు మండిపడ్డారు. 80 ఏళ్ల కిందట నిర్మించిన సీఎం అధికార నివాసంలో ఇప్పటికే మూడుసార్లు పైకప్పు కూలిన సంఘటనలు జరిగాయని తెలిపారు. ఈ నేపథ్యంలో బిల్డింగ్�
ఎల్జీ సక్సేనా నుంచి నేరుగా వచ్చే ఎలాంటి ఆదేశాలనూ పాటించరాదని, వాటిని సంబంధిత మంత్రికి గానీ, ఇన్చార్జికి గానీ పంపాలని ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం శుక్రవారం వివిధ శాఖల కార్యదర్శులను ఆదేశించింది.
బ్రిటన్కు చెందిన ఓ వ్యక్తి అమెజాన్ నుంచి మ్యాక్బుక్ ప్రోకు ఆర్డర్ ఇవ్వగా ఖరీదైన ల్యాప్టాప్కు బదులు ఐదు పౌండ్ల విలువ చేసే డాగ్ ఫుడ్ రావడంతో అతడు కంగుతిన్నాడు.
రాష్ట్రంలో 2023 సంవత్సరపు సాధారణ సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాదిలో సాధారణ సెలవులు 28 ఉన్నాయి. ఆప్షనల్ హాలిడేలు 24, నెగోషియబుల్ యాక్ట్ కింద 23 సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమ�