Nirmala Sitharaman | 2024 బడ్జెట్పై విపక్షాల ఆరోపణలకు విత్త మంత్రి నిర్మలమ్మ ధీటుగా బదులిచ్చారు. బడ్జెట్లో ఏ రాష్ట్రాన్నీ విస్మరించలేదని (No state ignored) స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రసంగంలోనే అన్ని రాష్ట్రాల పేర్లను చెప్పలేమ�
Manohar Lal Khattar : విపక్షాలను ఉద్దేశించి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. డెహ్రాడూన్లో సోమవారం ఉత్తరాఖండ్ బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
BJD Joins Opposition | నిన్నటి వరకు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న బిజూ జనతాదళ్ (బీజేడీ) తన తీరును మార్పుకున్నది. ఇకపై పార్లమెంట్లో బీజేపీకి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించింది. తాజాగా ప్రతిపక్షాల చెంతకు చేరింది. వారితో కలి�
నీట్ అక్రమాలపై శుక్రవారం పార్లమెంట్ దద్దరిల్లింది. ప్రవేశ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలపై వెంటనే ప్రభుత్వం చర్చ చేపట్టాలని లోక్సభ, రాజ్యసభల్లో విపక్ష ఎంపీలు పట్టుబట్టారు.
NEET | పార్లమెంటు ఉభయ సభల్లో నీట్పై వాయిదా తీర్మానాలు తీసుకువస్తామని ప్రతిపక్ష పార్టీలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో గురువారం జరిగిన ‘ఇండియా’ కూటమి పార్టీల సమావేశంలో ఈ నిర�
Rahul Gandhi : లోక్సభ స్పీకర్గా మరోసారి ఎన్నికైన ఓం బిర్లాను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభినందించారు. 18వ లోక్సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ బుధవారం తొలి ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
Sharad Pawar : లోక్సభ స్పీకర్ ఎన్నిక అంశంపై తాను ఎవరితోనూ చర్చలు జరపలేదని ఎన్సీపీ ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. స్పీకర్ పదవికి పాలక పార్టీ సభ్యుడు ఎన్నికవడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు.
Kanchanjunga Express accident : పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై విపక్షాలు రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్పై విరుచుకుపడ్డాయి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయా�
ప్రధాన ప్రతిపక్షంగా అసెం బ్లీలోకి అడుగుపెట్టబోతున్నామని జన సేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెప్పా రు. అధికారంలోనూ భాగస్వామ్యం తీసుకుంటానని పేరొన్నారు.
AP CM Jagan | ఏపీలో ఓటమిపై సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం వెలువడ్డ ఫలితాల అనంతరం తాడేపల్లిలోని నివాసంలో సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు.
Lok Sabha Elections | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రి అతిషి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనాను విమర్శించారు. ప్రతిపక్షాలు బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ నెమ్మదిగా జరుపాలని పోలీసులను ఆయన ఆదేశిం�
Loksabha Elections 2024 : దేశానికి స్వాతంత్రం లభించినప్పటి నుంచి ప్రజలను పేదలుగా కొనసాగిస్తూ వారిని ఓటు బ్యాంక్గా వాడుకునే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ అనుసరించిందని హరియాణ సీఎం నాయబ్ సింగ్ సైనీ ఆరోప
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, వివిధ రాష్ర్టాల్లోని విపక్ష పాలిత ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం కేసుల పర్వం నడుస్తున్నది. జానపద సినిమాల్లో వలె ‘ఈ బ్రహాస్ర్తాన్ని కాచుకో’ అని ఒకరంటే..
Prashant Kishor | ఎన్నికల్లో బీజేపీని నిలువరించే అన్ని అవకాశాలను ప్రతిపక్షం కోల్పోయిందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. క్రికెట్ మ్యాచ్లో ఫీల్డర్ క్యాచ్లను వదలడం వంటిదని విమర్శించారు. ‘మీరు క్యా
India Employment Report 2024 | దేశంలో నిరుద్యోగ సమస్య రానురాను పెరుగడంతో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. యువత భవిష్యత్తును మోదీ ప్రభుత్వం నాశనం చేసిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా ప�