ఒప్పో కంపెనీ ఎఫ్31 సిరీస్లో మూడు కొత్త స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఎఫ్31, ఎఫ్31 ప్రొ, ఎఫ్31 ప్రొ ప్లస్ పేరిట మూడు కొత్త ఫోన్లను విడుదల చేశారు. ఈ ఫోన్లలో ప్రత్యేకంగా వేపర్ చాంబర్
ఒప్పో సంస్థ కె13 టర్బో, కె13 టర్బో ప్రొ పేరిట రెండు నూతన స్మార్ట్ ఫోన్లను కె13 సిరీస్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. వీటిల్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
తక్కువ బడ్జెట్లోనే ప్రీమియం ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ను కొనాలని చూస్తున్నారా..? అయితే మీ కోసమే ఒప్పో కంపెనీ లేటెస్ట్గా ఓ స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. కె13ఎక్స్ 5జి పేరిట కె సిరీస్లో ఒప్పో క�
తక్కువ బడ్జెట్లోనే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ కలిగిన స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా. అయితే ఈ ఫోన్ మీకోసమే అని చెప్పవచ్చు. ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు బడ్జెట్ ధరలోనే ప్రీమియం �
టెక్నాలజీ రంగంలో ఏఐ చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. గత 1-2 సంవత్సరాల ముందు వరకు ఏఐ అంటే కేవలం పీసీల్లోనే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు ఫోన్లలోనూ అందుబాటులోకి వచ్చింది.
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో..దేశీయ మార్కెట్లోకి మరో సిరీస్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎఫ్29 సిరీస్లో భాగంగా రెండు మాడళ్లను ప్రవేశపెట్టింది.
Oppo Reno 13 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో రెనో 13 5జీ సిరీస్ ఫోన్లను భారత్, సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో ఈ నెల తొమ్మిదో తేదీన ఆవిష్కరిస్తారు.
ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థ బిగ్"సి’ దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని డబుల్ ధమాకా ఆఫర్లను ప్రకటించింది. ప్రతి మొబైల్ కొనుగోలుపై రూ.10 వేల వరకు మొబైల్ ప్రొటెక్షన్ను ఉచితంగా అందించడంతోపాటు రూ.12 వేల �
Oppo F27 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) భారత్ మార్కెట్లో తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఎఫ్27 5జీ (Oppo F27 5G) ఫోన్ మంగళవారం ఆవిష్కరించింది.
Oppo K12x 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ఒప్పో కే12ఎక్స్ 5జీ (Oppo K12x 5G) ఫోన్ ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Oppo K12x 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తన ఒప్పో కే12ఎక్స్ 5జీ ఫోన్ ను ఈ నెల 29న భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.