అవినీతి, పన్ను ఎగవేతలకు పాల్పడిన చైనా మొబైల్ తయారీ దిగ్గజాలు షియామి, వివోలపై ఈడీ, ఆదాయ పన్ను అధికారులు చర్యలు చేపడుతుండగా తాజాగా మరో చైనా మొబైల్ కంపెనీ ఒప్పోపై పన్ను అధికారులు దృష్టి సారి
భారత్లో నెక్ట్స్ కే సిరీస్ ఫోన్ కే10 5జీని ఈ నెల 8న లాంఛ్ చేయనున్నట్టు ఒప్పో ప్రకటించింది. 5జీ కనెక్టివిటీతో పాటు పలు అప్గ్రేడ్లతో కస్టమర్ల ముందుకు రానుంది. ఒప్పో కే10 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ
ఒప్పో రెనో 8 సిరీస్ ఫోన్లు జూన్ మాసాంతంలో భారత్లో లాంఛ్ కానున్నాయి. ఒప్పో రెనో 8 సిరీస్ జూన్ చివరిలో భారత్లో అందుబాటులో ఉంటుందని టెక్ నిపుణులు ముకుల్ శర్మ ట్వీట్ చేశారు.
భారత్లో న్యూ కే సిరీస్ను ఒప్పో ఇండియా లాంఛ్ చేయనుంది. మార్చి 23న ఒప్పో కే10 5జీ లాంఛ్కు కంపెనీ సన్నాహాలు చేపట్టింది. భారత్లో ఒప్పో ఇండియా నుంచి వస్తున్న తొలి కే సిరీస్ ఫోన్ కానుంది.
Oppo Reno 7 5G | ఒప్పో నుంచి త్వరలో రెనో సిరీస్లో భాగంగా 7, 7 ప్రో 5జీ ఫోన్లు విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్లు చైనాలో విడుదలయ్యాయి. కానీ.. భారత్లో మాత్రం పూర్తిగా డిఫరెంట్ ఫీచర్లతో ఒప్పో రెనో 7 ఫోన్ విడుద�
న్యూఢిల్లీ, జనవరి 28: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో ఇండియా.. దేశీయంగా ఓ పవర్, పర్ఫార్మెన్స్ ల్యాబ్ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్లో ఈ చైనా సంస్థకు ఆర్అండ్డీ సెంటర్ ఉన�
Oppo A16K : భారత్ సహా పలు మార్కెట్లలో ఆదరణ పొందిన ఒప్పో ఏ సిరీస్కు కొనసాగింపుగా లేటెస్ట్ ఏ సిరీస్ స్మార్ట్ఫోన్ ఒప్పో ఏ16కేను భారత్లో కంపెనీ లాంఛ్ చేసింది.
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది మార్చిలో ఒప్పో ఎఫ్21 భారత్ మార్కెట్లో లాంఛ్ కానుంది. ఒప్పో ఎఫ్21 సిరీస్ స్మార్ట్ఫోన్లు ఆండ్రాయిడ్ 12-ఆధారిత కలర్ఓఎస్పై రన్ అవుతాయని భావిస్తున్నారు. దీపావళికి ముందే ఒప్పో
న్యూఢిల్లీ, నవంబర్ 25: హై క్వాలిటీ 5జీ కమ్యూనికేషన్ను వినియోగదారులకు అందించేక్రమంలో స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో..తన హైదరాబాద్లో ఉన్న 5జీ ల్యాబ్ నుంచి తొలి వీవోఎన్ఆర్ (వాయిస్/వీడియో ఆన్ న్యూ రే�