Oppo Reno 10 5G Series | భారత్ మార్కెట్లోకి ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో.. తన రెనో10 5జీ సిరీస్ ఫోన్లు ఆవిష్కరించింది. 13 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి.
Oppo Reno 10 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తన ప్రీమియం ఫోన్ రెనో 10 5జీ సిరీస్ ఫోన్లలో త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. దీని ధర రూ.30 వేల నుంచి ప్రారంభమవుతుందని సమాచారం.
Oppo Reno 10 Pro+ | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తన రెనో 10 ప్రో + తోపాటు రెనో 10 సిరీస్ ఫోన్లను ఈ నెల 24న చైనా మార్కెట్లో ఆవిష్కరించనున్నది. వచ్చేనెలలో భారత్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
Oppo Find N2 Flip | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ ఒప్పో.. భారత్ మార్కెట్లో ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫోల్డబుల్ ఫోన్ లిమిటెడ్ ఎడిషన్ ఈ నెల 13న ఆవిష్కరించనున్నది. మూన్లిట్ పర్పుల్, ఆస్ట్రల్ బ్లాక్ రంగుల్లో
చైనా స్మార్టఫోన్ దిగ్గజం ఒప్పో భారత్లో తాజా పెట్టుబడులపై దృష్టి సారించింది. 5జీ సేవలపై ఫోకస్తో పాటు ఎగుమతి సామర్ధ్యం పెంపుదలకు రాబోయే ఐదేండ్లలో రూ 475 కోట్లు వెచ్చించనుంది.
ఒప్పో వాచ్ 3 ఈ ఏడాది ఆగస్ట్లో లాంఛ్ కానుంది. ఒప్పో లేటెస్ట్ స్మార్ట్వాచ్ క్వాల్కాం న్యూ స్నాప్డ్రాగన్ డబ్ల్యూ5+ చిప్తో కస్టమర్ల ముందుకు రానుంది.
ఒప్పో భారత్లో తన తొలి ట్యాబ్లెట్ను లాంఛ్ చేసేందుకు సిద్ధమైంది. జులై 18న భారత్లో ఒప్పో ప్యాడ్ ఎయిర్ను ఆవిష్కరించేందుకు స్మార్ట్ఫోన్ కంపెనీ సన్నాహాలు చేపట్టింది.
వివో పన్నుల ఎగవేత ప్రకంపనలు కొనసాగుతుండగానే.. ఇప్పుడు ఒప్పో సుంకాలు ఎగ్గొట్టినట్టు బయటపడింది. ఈ రెండూ చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీలే అవగా.. ఒకే మాతృ సంస్థవి కావడం గమనార్హం. బీబీకే ఎలక్ట్రానిక్స్ అన
అవినీతి, పన్ను ఎగవేతలకు పాల్పడిన చైనా మొబైల్ తయారీ దిగ్గజాలు షియామి, వివోలపై ఈడీ, ఆదాయ పన్ను అధికారులు చర్యలు చేపడుతుండగా తాజాగా మరో చైనా మొబైల్ కంపెనీ ఒప్పోపై పన్ను అధికారులు దృష్టి సారి
భారత్లో నెక్ట్స్ కే సిరీస్ ఫోన్ కే10 5జీని ఈ నెల 8న లాంఛ్ చేయనున్నట్టు ఒప్పో ప్రకటించింది. 5జీ కనెక్టివిటీతో పాటు పలు అప్గ్రేడ్లతో కస్టమర్ల ముందుకు రానుంది. ఒప్పో కే10 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ