న్యూఢిల్లీ : ఒప్పో న్యూ ఏ సిరీస్ 5జీ ఫోన్ ఏ56 5జీని లాంఛ్ చేసింది. 5జీ కనెక్టివిటీతో పాటు మెరుగైన సామర్ధ్యం కోసం న్యూ ఏ సిరీస్ ఫోన్లో మీడియాటెక్ డెమెన్సిటీ ప్రాసెసర్ను చైనా కంపెనీ తీసుకువచ్చింది. ఏ55 5జీకి �
హైదరాబాద్ : ఒప్పో ప్రతిసారీ కెమెరాపై దృష్టి కేంద్రీకరిస్తుంది అలాగే, కాలానుగుణంగా వినియోగదారుని అనుభవాన్ని మార్చే పలు ఆవిష్కరణలను కొత్తగా అందుబాటులోకి తీసుకు వచ్చామని ఒప్పో ఇండియా వైస్ ప్రెసిడెంట్ అం�
ఒప్పో స్మార్ట్ ఫోన్లు తెలుసు కదా. చైనాకు చెందిన ఈ మొబైల్ ఫోన్ బ్రాండ్.. ఇండియాలోనూ తన మార్కెట్ను బాగానే విస్తరించింది. ప్రముఖ టాప్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ అయిన సామ్ సంగ్, జియోమీలకు గట్టి పోటీ ఇస్తూ..
బెంగళూరు,జూలై : ఒప్పో సంస్థ మరో కొత్త 5జీ ఫోన్ ను విపణిలోకి తీసుకువచ్చింది. డైమెన్షన్ 700 ఉన్న ఫోన్లో మీడియాటెక్ ప్రాసెసర్ ఇచ్చారు. ఫోన్ చూడటానికి ఇంతకు ముందు ఫోన్ లానే ఉంటుంది. కాబట్టి రెండింటి మధ్య తేడాను �
గ్లోబల్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ వన్ప్లస్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్, సోదర సంస్థ ఒప్పోలో వన్ప్లస్ విలీనం కానున్నట్లు ప్రకటించింది. వన్ప్లస్ వినియోగదారులకు మెరుగైన ఉ�
ఒప్పో రెనో 6 సిరీస్ లాంచ్ అయింది. చైనాలో జరిగిన ఓ ఈవెంట్లో ఊహించిన విధంగానే ఒప్పో మూడు స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఒప్పో రెనో 6 ప్రొ+, ఒప్పో రెనో 6 ప్రొ, ఒప్పో రెనో 6 పేర్లతో మార్కెట్లోకి ఆవిష్కరించింద�
భారత్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతుండటంతో దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్డౌన్ తరహా ఆంక్షలు విధించాయి. దీంతో చాలా మంది ప్రజలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. కొవిడ్ వల్ల ప్రజలకు అవసరమైన చాలా సేవలను ఆయా కంపెనీలు, �
చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ ఒప్పో వరుసగా 5జీ ఫోన్లను భారత్లో విడుదల చేస్తూ వినియోగదారులనుఆకట్టుకుంటోంది. త్వరలో మరో కొత్త 5G స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. ఒప్పో A74 5G ఫోన్ను ఏప్ర�
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో A సిరీస్లో కొత్త హ్యాండ్సెట్ను భారత్లో ఆవిష్కరించింది.18w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనున్న ఫోన్లో 5,000 mAh బ్యాటరీ ఉంది. 13 MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6.5 అంగు
ముంబై: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ‘ఫైండ్ ఎక్స్’ సిరీస్లో మరో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఫైండ్ ఎక్స్3 ప్రొ, ఫైండ్ ఎక్స్3 ఫోన్లను మార్చి 11న సాయంత్రం 5 గం�