మూసీలో కూల్చివేతల పర్వం కొనసాగుతూనే ఉంది. దసరా పండుగ ముందు విరామం ప్రకటించి 15 రోజులుగా కూల్చివేతలను నిలిపివేసిన ప్రభుత్వం, చడీ చప్పడు కాకుండా శనివారం నుంచి మళ్లీ మొదలుపెట్టింది.
అది అక్టోబర్ 1, మంగళవారం. మూసానగర్, శంకర్నగర్ కనుమరుగవుతున్న ఘటన. బుల్డోజర్లు, జేసీబీలు రాలేదు. రెడ్మార్క్తో వేలాడుతున్న ఇండ్లు మొత్తం 150. అప్పటి వరకు రెడ్ మార్క్ బోర్డులు తీసేయ్యాలని గొంతెత్తుతున�
ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఇండ్లు కోల్పోయిన బాధిత మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ఇందులోభాగంగా ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున రుణం అందజేస్తామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపా�
ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అన్నిటిని రాజకీయ కోణంలో విమర్శించడం సమంజసం కాదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ �
రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు వారివి. రెక్కల కష్టాన్ని నమ్ముకునే జీవులు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో కాయకష్టం చేసుకొని నిర్మించుకున్న ఇండ్లను రేవంత్ సర్కార్ భూస్థాపితం చేసింది. అలా ఇండ్లు కోల్పోయి �
మూసీ సుందరీకరణ పేరిట మీ కమీషన్ల కోసం మమ్మల్ని బలిపెడ్తరా అంటూ పలువురు మహిళలు సీఎం రేవంత్రెడ్డిపై మండిపడ్డారు. సుమారు 50 మంది మహిళలు బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద బుధవారం ర్యాలీ తీశా
కాలాలు మారినా పేదల తలరాతలు మారలేదనడానికి ‘మూసీ’ కంటే మంచి ఉదాహరణ ఉండదేమో. 1999-2001 చంద్రబాబు పాలనా కాలంలో మూసీ పేదల మెడపై వేలాడిన కత్తి.. మళ్లీ ఇప్పుడు ఆయన సహచరుడు రేవంత్ హయాంలో భయపెడుతున్నది.
హైదరాబాద్లోని మూసీని సుందరమైన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని, దీనికోసం రూ. లక్షన్నర కోట్ల నిధులను ఖర్చుచేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం చర్చనీయాంశంగా మారిం ది.
ఖుల్లం ఖుల్లా... మూసీ పరీవాహక ప్రాంత ప్రజల భవిష్యత్తు తేలిపోయింది. ఇప్పటిదాకా కేవలం రివర్ బెడ్ ఇండ్ల కూల్చివేతనే అంటూ కాస్తోకూస్తో ఊపిరి పీల్చుకుంటున్న పరీవాహక ప్రాంత ప్రజలపై సాక్షాత్తూ సీఎం రేవంత్ర�
మూసీ నిర్వాసితులకు పట్టాలు ఇస్తున్నారన్న వార్తలు బయటకు వస్తున్నా, అవి కేవలం డబ్బులు ఇచ్చినవారికే అందుతున్నాయని తెలుస్తుంది. ఒక వైపు ఏండ్ల తరబడి కష్టపడి కట్టుకున్న ఇల్లు పోయి, ఎలాంటి ఆవాసం లేకుండా మిగిల�
మూసీ కూల్చివేతల భయంతో గానద శ్రీకుమార్ అనే మేస్త్రీ గుండెపోటుతో మరణించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి కట్టుకున్న ఇంటికి రూ.25 వేలు ఇస్తామని అధికారులు ప్ర�
కూల్చివేతల విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తగ్గడంలేదు. మూసీ (Musi River) సుందరీకరణలో భాగంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో కూల్చివేతలకు అధికారులు సిద్ధమయ్యారు.