Farmers March | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి నారాయణపేట - కొడంగల్ ప్రాజెక్టు లో భూములు కోల్పోయిన రైతులను ఆదుకోవాలని అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.
Kodangal Farmers Protest | కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులు తహసీల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. తమకు తగిన పరిహారం అందించేంత వరకు ఆందోళను కొనసాగిస్తామని రైతులు హెచ్చరించారు.
Equal Rights | నారాయణపేట జిల్లా న్యాయ సేవ సంస్థ, లీగల్ సర్వీసెస్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఊట్కూర్ మండలంలోని తిమ్మారెడ్డిపల్లె తండాలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
BRS leaders | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల్లో 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల బీఆర్ఎస్ యువజన నాయకులు కోరం శివరాజ్ రెడ్డి, వడ్ల మోనప్ప, గంగాధర్ చారి ఆరోపించారు.
Promotions Demand | అర్హత ఉన్న ఉపాధ్యాయులందరికీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పదోన్నతులు కల్పించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా గౌరవ అధ్యక్షుడు కిశోర్ కుమార్, ప్రధాన కార్యదర్శి నరసింహ డిమాండ్ చేశారు.
Minister Vakiti Srihari | మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, అందులో భాగంగానే గూడు లేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు, యువజన శాఖ మంత్రి వా
Infectious diseases | ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) జిల్లా నాయకురాలు, బిజ్వారం గ్రామ మాజీ సర్పంచ్ గవినోల్ల సావిత్రమ్మ, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు సిద్దు �
Babu Jagjivan Ram | సమ సమాజ స్థాపనకు, దేశ అభివృద్ధికి ఎనలేని సేవలందించిన బాబు జగ్జీవన్ రామ్ బాటలో ప్రతి ఒక్కరు పయనించాలని మాజీ జడ్పీటీసీ సభ్యుడు సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు.
Muharram celebrations | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని హసన్, హుస్సేన్ పీర్ల మసీదుకు భక్తజనం పోటెత్తింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర , కర్ణాటక నుంచి భక్తులు వేల సంఖ్యలో హాజరయ్యారు.
School Development | తాము చదివిన పాఠశాలను అభివృద్ధి చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తామని నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు అన్నారు.
Ootkur | నారాయణపేట ( Narayanapet ) జిల్లా ఊట్కూర్ మండలంలోని చిన్నపొర్ల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన (2005-2006) ఎస్సెస్సీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు .