Women Protests | కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ , నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి గావినోళ్ల సావిత్రమ్మ, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు సిద్ధు డిమాం�
MLA Vakiti Srihari | పేదలకు కడుపునిండా అన్నం పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యం అందించడం లేదన్నారు.
Waqf Bill | దేశంలో ముస్లిం మైనార్టీలను అణగ తొక్కేందుకే కేంద్రం వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపిందని ముస్లిం సంఘాల నాయకులు, మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్నదాతలకు పంటలు పండించడం సాహసమైతే.. దానికి ముందు పశుపక్షాదులను తట్టుకుని నారు పెంచడం అంతకంటే పెద్ద సాహసం. ఊట్కూర్ మండల కేంద్రం నుంచి సంస్థాపూర్కు వెళ్లే రహదారి పక్కనే ఉన్న పొలంలో ఓ రైతు వరి నారు పెంచు�