ఆన్లైన్ గేమ్స్కు బానిసై మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్నది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన లైశెట్టి కుమారస్వామి, సుజాత దంపతుల చిన్న కొడుకు రాజు(25) ఆన్ల
యువత ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసలుగా మారి చేతిలో ఉన్న డబ్బంతా ఆ ఆటలకే ఖర్చుచేయడంతోపాటు.. ఇతరుల వద్ద డబ్బులు తీసుకుని అప్పుల పాలవుతున్నారు. వాటిని తీర్చే మార్గం లేక కొందరు బలవన్మరణాలకు పాల్పడుతుండగా.. �
ఆన్లైన్లో గేమ్స్ ఆడి అప్పుల పాలై బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లో చోటుచేసుకోగా వరంగల్ జిల్లా కడారిగూడెంలో విషాదాన్ని నింపింది. తెలిసిన వివరాలిలా ఉన్నాయి. వర్ధన్నపేట మండలం కడ�
ఆన్లైన్ ఆటలు యువత జీవితాలు నాశనం చేస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా అందోల్లో తండ్రికి తెలియకుండా ఆన్లైన్ లో గేమ్స్ ఆడిన యువకుడు రూ. 25 వేల వరకు పోగొట్టుకున్నాడు.
భువనగిరి మండలంలోని బండ సోమారం గ్రామానికి చెందిన చెరుకూరి ప్రసాద్ ఆన్లైన్ గేమ్స్కు అడిక్ట్ అయ్యాడు. బిజినెస్ కోసం అత్తగారిచ్చిన ఎకరం భూమిని రూ.32 లక్షలకు అమ్మాడు. ఆ డబ్బులతో అత్యాశకు పోయి ఆన్లైన్ �
‘ఆన్లైన్ గేములతో అంతా పోగొట్టుకున్నాను. నేను చచ్చిపోతున్నా. నా చావుకు మా నాన్నే కారణం. నా కోసం వెతకొద్దు’ అంటూ యాదాద్రి భువనగిరికి చెందిన చేకూరి ప్రసాద్ చివరిసారిగా సెల్ఫీ వీడియో షేర్చేసి అదృశ్యమయ్�
ఆన్లైన్ గేమ్ ఓ వ్యక్తి ప్రాణం మీదికి తెచ్చింది. గేమ్లో డబ్బులు పోవడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సెల్ఫీ వీడియో తీసి ఫోన్ స్విచ్ఛాప్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి
ఆన్లైన్ గేమ్లు, క్యాసినోలు, గుర్రపు పందెం క్లబ్బుల ద్వారా జరిగే బెట్టింగుల పూర్తి ముఖ విలువపై 28 శాతం జీఎస్టీని విధిస్తూ సవరించిన జీఎస్టీ బిల్లుకు పార్లమెంట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. రెండు బిల్లుల�
పిల్లల నుంచి పెద్దల వరకూ మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయి గంటల తరబడి గేమ్స్ (Online Games) ఆడటం చూస్తుంటాం. అయితే అదే పనిగా ఆన్లైన్ గేమ్స్కు బానిస అయితే ఎన్నో నష్టాలు వెంటాడతాయని నిపుణులు హెచ్చరిస్
పిల్లలు మన కండ్లముందే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఆవారా తిరుగుళ్లు అయితే లేవులే అనుకుంటున్నాం. ఫోన్ పట్టినా పోనీలే కాసేపే కాదా అని ఊరుకుంటున్నాం. కానీ, ఆ నిర్లక్ష్యమే జీవితాలను అంధకారం చేస్తుందని ఊహించల�