ఆన్లైన్ గేమ్స్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను గురువారం విడుదల చేసింది. బెట్టింగ్లపై నిషేధం విధించింది. ఇందుకోసం బహుళ స్వీయ నియంత్రణ సంస్థల ఫ్రేమ్వర్క్ (ఎస్ఆర్వోలు)ను రూపొందించింది.
ఆధునిక పరిజ్ఞానం మనిషి జీవితాన్ని సులభతరం చేస్తుంది. క్లిష్టమైన సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతుంది. నూతన టెక్నాలజీతో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందే వెసులుబాటు కల్పిస్తుంది.
ఆన్లైన్ గేమ్లపై పన్నులు విధించాలని కేంద్ర బడ్జెట్లో నిర్ణయించారు. ఇప్పటివరకు ప్రారంభ పరిమితిగా అమలు చేస్తున్న రూ.10 వేల పన్ను విధానాన్ని తొలగించి నికర విజయాలపై 30 శాతం పన్ను వసూలు చేయనున్నట్టు కేంద్ర�
Online Games | కొవిడ్ దెబ్బకు ఇండియాలో ఆన్లైన్ ఆటలకు బూమ్ వచ్చింది. ఆడేవాళ్లే కాదు ఆటలు అభివృద్ధి చేసే కంపెనీలు కూడా జోష్ మీదున్నాయి. గేమ్ల డౌన్లోడ్ ఎలా పెరిగిందో… కంపెనీల ఆదాయం కూడా అంతే స్థాయిలో పెరిగ
మన దేశంలో అది రూ.18,607 కోట్ల విలువైన మార్కెట్. దాదాపు 43 కోట్ల మంది దానిపై సమయం గడుపుతున్నారు. అయినప్పటికీ ఆ రంగానికి ఒక నిబంధన గానీ, ఒక సమగ్రమైన చట్టంగానీ లేవు. అదే ఆన్లైన్ గేమ్స్ రంగం.
చెన్నై : ఆన్లైన్ రమ్మీ గేమ్లో రూ 20 లక్షలు పోగొట్టుకోవడంతో ఓ వ్యక్తి బుధవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడిని ఈస్ట్ తాంబరం, భారతీదాసన్ స్ట్రీట్కు చెందిన క్యాబ్ డ్రైవర్ ఎస్ �
బీజింగ్: బడి పిల్లలకు హోం వర్క్, ప్రైవేట్ ట్యూషన్లు వద్దంటూ చైనా చట్టం చేసింది. ఈ సమయాన్ని పిల్లల వ్యాయామం, ఆటలు, విశ్రాంతి కోసం తల్లిదండ్రులు వినియోగించుకోవాలని సూచించింది. దీన్ని అమలు చేయాల్సిన బాధ్�