బీటెక్ పూర్తిచేసిన విద్యార్థులకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్) 2026 షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేశారు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్ వాయిదాపడింది.
నేషనల్ సెంటర్ ఫైర్,సేఫ్టీ, ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఫైర్,సేఫ్టీ కోర్సులకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతున్నట్లు ఆ �
తెలంగాణ ఎప్సెట్కు ఏపీలో ఏర్పాటు చేయాలనుకున్న సెంటర్లను అధికారులు తొలగించారు. ఎప్సెట్లో ఏపీ కోటా సీట్లను నిలిపివేయడంతో సెంటర్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు.
జేఈఈ మెయిన్స్-2 ఆన్లైన్ దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అవకాశం ఇచ్చింది. గురు, శుక్రవారాల్లో (ఈ నెల 27, 28న)తప్పులను సవరించుకోవచ్చని తెలిపింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా స్వీకరించిన ప్రజా పాలన దరఖాస్తులు మూలకు పడ్డాయి. సర్కారు నిర్వాకంతో వాటిని ఆన్లైన్ చేయకుండానే అధికారులు పక్కకు పడేశారు. నమోదుకు కొద్ది రోజుల సమయమే ఇవ్వడంతో పూర్తిస్థా�
ఆలేరు మండలంలోని శారాజీపేటకు చెందిన రైతు బుర్ర మధు రైతు భూమి ధరణిలో మిస్సింగ్ సర్వే నంబర్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అన్ని పత్రాలు సరిగ్గానే ఉన్నాయి. కానీ తహసీల్దార్ మాత్రం వెరిఫై చేయకుండా అప్లికేషన�
TTD EO | శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న ఆన్లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్ను లింక్చే యడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు వీలవుతుందని టీటీడీ ఈవో జె.శ్యామలరావు చెప్పారు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని ఇంటర్ గురుకుల కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నదని అధికారులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
కేంద్రీ య విద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికిగాను ఒకటో తరగతిలో ప్రవేశాలు, రెండు నుంచి పదో తరగతి దాకా ఖాళీల భర్తీకి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మానవ వనరుల శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భక్తీకి సంబంధించిన డీఎస్సీ (TS DSC) దరఖాస్తుల ప్రక్రియ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నది. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత ఆన్లైన్ అప్లికేషన్లు షురూ అవనున్నాయి.
జిల్లాలోని మంచిర్యాల(బాలికలు), బెల్లంపల్లి(బాలికలు), చెన్నూర్ (బాలుర) మైనార్టీ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరంలో చేరేందుకు ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నది.
కాగజ్నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి పరీక్ష ఈ నెల 20న నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబా
రంగారెడ్డి జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈనెల 17 లోపుగా పూర్తి చేయాల్సి ఉండగా, ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు �
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసం ప్రజా పాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. వాటిని ఆన్లైన్ ప్రక్రియ చేపట్టే కార్యక్రమాన్ని తాసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లోని సిబ్బందిక�
ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలకు శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందాయి. అయితే వీటిని ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ ప్రక్రియపై ఇక్కడి జోనల్ అధికారుల�