సైబర్ క్రైం పోలీసులు హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం.. పెట్టిన పెట్టుబడికి రోజువారీ, నెలవారీగా తిరిగి చెల్లింపులు అంటూ ఊదరగొట్టే ఆన్లైన్ యాప్లను నమ్మి మోసపోవద�
విద్యార్థుల బస్పాసులు | జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల బస్సు పాసులు జారీ ప్రక్రియ ప్రారంభమైంది. బస్పాసుల కోసం విద్య�
దోచేసిన సైబర్ నేరగాళ్లు | తక్కువ సమయంలో ఎక్కువ లాభం ఆశ చూపిన సైబర్ నేరగాళ్లు.. ఓ మహిళ నుంచి రూ. 12 లక్షలకుపైగా దోచేశారు. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పాలీసెట్| రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TEST-POLYCET-21 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ వెల
గడువు పొడిగింపు | ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. వచ్చే 20 వరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.