దోచేసిన సైబర్ నేరగాళ్లు | తక్కువ సమయంలో ఎక్కువ లాభం ఆశ చూపిన సైబర్ నేరగాళ్లు.. ఓ మహిళ నుంచి రూ. 12 లక్షలకుపైగా దోచేశారు. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పాలీసెట్| రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TEST-POLYCET-21 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ వెల
గడువు పొడిగింపు | ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. వచ్చే 20 వరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.