అభయహస్తం ‘ప్రజాపాలన గ్రామ సభలు’ ఉమ్మడి జిల్లాలో శనివారం ముగిశాయి. ‘ఆరు గ్యారెంటీల’ కోసం మొత్తంగా 11,90,737 దరఖాస్తులు ప్రజల నుంచి వచ్చినట్లు అధికారయంత్రాంగం ప్రకటించింది.
పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టి భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ ఏటా ‘ఇన్స్పైర్ మనక్' పోటీలు నిర్వహిస్తోంది.
Hajj Yatra | హజ్ యాత్ర -2024కు ఆన్లైన్ దరఖాస్తులను భారత హజ్ కమిటీ ఆహ్వానించింది. ఈ నెల 4 నుంచి దరఖాస్తులు అందుబాటులో ఉంచామని, వాటిని సమర్పించేందుకు తుది గడువు ఈ నెల 20 అని తెలిపింది. www.hajcommittee.gov.in వెబ్సైట్ను సందర్శిం�
జేఈఈ అడ్వాన్స్డ్ షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 30 నుంచి మే 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనున్నది. పరీక్షను జూన్ 4న దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ బ్రోచర్ను ఐఐట�
తెలంగాణ రాష్ట్ర సర్కార్ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ఎక్కువ పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేసింది.
మ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ కోసం ప్రభుత్వ వెల్లడించిన గైడ్లైన్స్ మేరకు ఆన్లైన్ దరఖాస్తులు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 30 వరకు దరఖాస్తు గడువు ఉండగా, తొలిరోజు పలువురు దరఖాస్తులు సమర్పి
ప్రభుత్వ పాఠశాల్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహించడంతో పాటు ప్రమోషన్లు కల్పించడానికి ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో మొత్తం ఆరు మోడల్ స్కూళ్లలో 2119 మంది బాలురు, 1894మంది బాలికలు.. మొత్తంగా 4013 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఏటా ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతిలో 100 సీట్లు భర్తీ చేస్తున్నారు.ఇందు కోసం ప్రవేశ పరీక్ష నిర్వ�
జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తుల గడువు ఈ నెల 31తో ముగియ నున్నది. 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు ఇప్పటికే విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారు.
BSC Nursing | బీఎస్సీ నర్సింగ్, పీబీబీఎస్సీ నర్సింగ్, బీపీటీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్
POLYCET | డిప్లొమా, అగ్రికల్చర్, హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ (POLYCET) దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆన్లైన్ దరఖాస్తులు జూన్ 4 వరకు అందుబాటులో
సైబర్ క్రైం పోలీసులు హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం.. పెట్టిన పెట్టుబడికి రోజువారీ, నెలవారీగా తిరిగి చెల్లింపులు అంటూ ఊదరగొట్టే ఆన్లైన్ యాప్లను నమ్మి మోసపోవద�
విద్యార్థుల బస్పాసులు | జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల బస్సు పాసులు జారీ ప్రక్రియ ప్రారంభమైంది. బస్పాసుల కోసం విద్య�