Kitchen Tips | వంటింట్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండే పదార్థాలు ఉల్లిపాయలు, ఆలుగడ్డలే! అందుకే, తక్కువ ధరలో దొరికినప్పుడు వీటిని ఎక్కువ మొత్తంలో కొనేస్తుంటారు. అయితే, వాటిని నిల్వ చేసేటప్పుడు కొన్ని చిన్నచిన్న పొరపాట�
భారతీయుల వంటగదుల్లో సర్వసాధారణంగా కనిపించే వాటిల్లో ఉల్లిపాయ కూడా ఒకటి. ఇది దాదాపు అందరి వంటగదుల్లో ఉంటుందని చెప్పవచ్చు. వంటల్లో దీనిని విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. పకోడి, సలాడ్స్, సాండ�
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అయితే, ఈ ఉల్లితో ఉన్న ఉపాయాలన్నీ మేలు చేస్తాయనేది మాత్రం నిజం కాదట. ఉల్లిపాయలను అరికాలుకు కట్టుకుంటే రాత్రికి రాత్రే శరీరంలో ఉన్న విష కారకాలను పీల్చేస్తుందని చాలామం�
పురందర్కు చెందిన సుదమ్ ఇంగ్లే అనే రైతు ఈ సీజన్లో ఉల్లి పంట కోసం దాదాపు రూ. 66,000 పెట్టుబడి పెట్టాడు. అయితే ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు చాలావరకు పంట దెబ్బతింది. ఎలాగోలా కష్టపడి కొంతపంటను కాపాడుకోగలిగ�
మార్కెట్లో ఉల్లి రైతుకు కన్నీరే మిగులుతున్నది. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు వెళితే.. ధర పడిపోతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. లాభాలు లేకున్నా పెట్టుబడులు వస్తే చాలనుకున
ఉల్లిపాయలు లేకుండా అసలు ఎవరూ వంట చేయరు. వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటారు. రోజూ చేసే కూరల్లో ఉల్లిపాయలు కచ్చితంగా ఉండాల్సిందే. కొందరు ఉల్లిపాయలను రోజూ పచ్చిగానే తింటుంటారు.
గ్రామాల్లో చెత్తను సేకరించి గ్రామ శివార్లలో నిర్మాణం చేపట్టిన డంపింగ్ యార్డుల్లో వేసేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతేక చర్యలు తీసుకొని గ్రామానికో డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపట్టింది. గ్రామ సర్పం�
మనం రోజూ అనేక రకాల వంటలు చేస్తుంటాం. అనేక కూరలను రుచి చూస్తుంటాం. అయితే ఏ కూర అయినా సరే కచ్చితంగా ఉల్లిపాయ పడాల్సిందే. ఉల్లిపాయ లేకుండా ఏ వంటకమూ పూర్తి కాదు. ఉల్లిపాయను కొందరు మజ్జిగలో లేదా �
ఉల్లిపాయలను మనం ఎంతో పూర్వకాలం నుంచే వంటల్లో ఉపయోగిస్తున్నాం. వీటిని తరిగి కూరల్లో వేస్తుంటారు. లేదా నేరుగా పచ్చిగానే తింటారు. కొందరు పచ్చడి పెట్టుకుంటారు. కొందరు ఉడకబెట్టి తింటారు.
Onion Price | దేశంలో ఉల్లి ఘాటు మరింత (Onion Price) పెరిగింది. నిన్న మొన్నటి వరకు హోల్సేల్ మార్కెట్లలో రూ.40-60 పలికిన కిలో ఉల్లి ధర.. ఇప్పుడు ఏకంగా రూ.80కి చేరింది.
అంతిమంగా రైతు అనుకూల విధాన నిర్ణయాల పేరిట ఎన్నికల తంతు పూర్తయ్యే వరకు రైతాంగానికి అరచేతిలో వైకుంఠం చూపించి.. ఆ తర్వాత తిరిగి కచ్చితంగా చుక్కలు చూపిస్తారు! అదీ విషయం.
ఉల్లిపాయలను ఎక్కువగా పండించే మహారాష్ట్రలో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగను న్నాయి. ఈ తరుణంలో రైతులను మచ్చిక చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఉల్లి ధరలు మళ్లీ పెరిగాయి. వారం రోజుల్లోనే కిలో రూ.10 పెరిగింది. త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉల్లి ధరల ప్రభావం పడకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.