Vegitables | కొండెక్కిన కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశమున్నదని నిపుణులు చెబుతున్నారు. మొన్నటివరకూ వడగాడ్పులు, ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలతో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు పేర్కొంటున్నారు.
Vegetables price | మార్కెట్ కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వాటిని కొనాలంటేనే సామాన్యుడు హడలెత్తిపోతున్నాడు. నిన్నమొన్నటి వరకు కాస్త పరవాలేదు అనుకున్న ఉల్లి ధర కూడా ఇప్పడు ఘాటెకింది. రిటైల్ మారెట్లో కేజీ ఉల్లి ధర �
ఉల్లిగడ్డల బస్తాల కింద నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న వ్యాన్ను చెన్నూర్లో పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రూ.16.50 లక్షల విలువైన 5.50 క్వింటాళ్ల నిషేధిత బీటీ-3 విత్తనాలను స్వాధీన�
Onions | మన వంట గదిలో ఎప్పడూ ఉండేది.. అన్ని కూరల్లో తప్పకుండా వేసుకునేది ఉల్లిపాయ. ఇవి కూరకు మంచి రుచిని అందిస్తాయి. గ్రేవీని పెంచడంలోనూ తోడ్పడుతుంది. అయితే రోజూ కర్రీలో వేసుకునే ఉల్లిపాయలతో అనేక ఆరోగ్య ప్రయోజ�
Onion Export Ban | విదేశాలకు ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. తొలుత గత డిసెంబర్ నుంచి 2024 మార్చి వరకూ విధించిన నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తెలిపింది.
Pakistan | మరో రెండు రోజుల్లో రంజాన్ మాసం ప్రారంభం కానుంది. రంజాన్ వేళ పాకిస్తాన్లో నిత్యావసరాల ధరలు మూడింతలు పెరిగాయి. దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.
చెన్నై, ముంబై, బీహార్ నుంచి బంగ్లాదేశ్, దుబాయ్, శ్రీలంక తదితర దేశాలకు ఉల్లిగడ్డల స్మగ్లింగ్ జరుగుతున్నట్టు తెలుస్తున్నది. భారత్లో మినహా ఇతర దేశాల్లో కిలో ఉల్లిగడ్డ వెయ్యి రూపాయలు పైనే ఉండటంతో స్మగ్
Onions | మన వంటకాలను ఉల్లిగడ్డలు లేకుండా ఊహించలేం. ఏ కూర వండినా సరే అందులో ఒక ఉల్లిగడ్డ వేయాల్సిందే. ఉల్లిపాయ వేస్తేనే కర్రీ టేస్ట్ అనిపిస్తుంది. అంతేకాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.. అందుకే.. ఉల్లి చే�
Sudarsan Pattnaik | ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik) మరోసారి తన నైపుణ్యాన్ని చాటారు. పూరీలోని బ్లూ ఫ్లాగ్ బీచ్లో ఉల్లిపాయలు, ఇసుక ఉపయోగించి ప్రపంచంలోనే అతి పెద్ద శాంటాక్లాజ్ సైకత శిల్�
గత కొన్ని నెలలుగా ప్రతికూలంగా ఉన్న టోకు ధరల సూచీ మళ్లీ పుంజుకున్నది. కూరగాయలు, ఉల్లిగడ్డ ధరలు భారీగా పెరగడంతో నవంబర్ నెలకుగాను టోకు ధరల సూచీ ఎనిమిది నెలల గరిష్ఠ స్థాయి 0.26 శాతానికి తాకింది. ఈ ఏడాది మార్చి న
దేశంలో నెలకొన్న ఆహార సంక్షోభంపై నీతిఆయోగ్ సభ్యుడు రమేశ్ చంద్ ఆందోళన వ్యక్తం చేశారు. 2030 నాటికి ఆకలి లేని భారత్ను నెలకొల్పే లక్ష్యాన్ని చేరుకోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. పెరుగుతున్న జనాభాకు అనుగు�