Minister jagadish Reddy | తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని, పాజిటివ్ నిర్ధారణ అయిందని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. వైద్�
చార్మినార్ : కరోనా బారిన పడకుండా వైరస్ నుండి రక్షణ పొందడానికి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ పొందాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్రావు తెలిపారు. సోమవారం చార్మినార్ సమీపంలోని యునానీ ఆసుపత్రిలో ఫ్�
Telangana | తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,825 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా నుంచి మరో 351 మంది
Delhi Police | దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ అడిషనల్ కమిషనర్(క్రైమ్ బ్రాంచ్)తో పాటు దాదాపు 1,000 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసు వర్గాలు
ముంబై :ఈ రోజు ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 325 పాయింట్లు లాభపడి 60,071 వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ 100 పాయింట్లు లాభంతో 17,913 పాయిట్ల వద్ద కొనసాగుతున్నది. ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా, అంతర్జాతీయ మా
తరుముకొస్తున్న థర్డ్వేవ్ పస్తుతం పెరుగుతున్న కేసులు పండుగ వేళ జాగ్రత్త ఉండాలంటున్న వైద్యులు సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): థర్డ్వేవ్ తరుముకొస్తుందా అంటే అవుననే అంటున్నారు వైద్యనిపుణులు. వారం
ఒమిక్రాన్తో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. ఈ క్రమంలో ఇన్సూరెన్స్కు మరోసారి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే బీమా ప్రీమియం ధరలు పెరుగుతుండటం ఒకింత కలవరపెడుతున్నది. దీంతో వీలైనంత త్వరగా పాలసీలు తీసుక
జిల్లాలో 4364 మంది హెల్త్ వర్కర్లు 5704 మంది ఫ్రంట్లైన్ వర్కర్లు 60 ఏళ్లు పైబడిన వారు 49860 మంది పరిగి : కరోనా వ్యాప్తిని పూర్తిస్థాయిలో అడ్డుకునేందుకు నేటి నుంచి ప్రికాషనరీ డోసు వేయాలని సర్కారు నిర్ణయించింది. �
కరోనాతో 285 మంది మృత్యువాత 3,071కి చేరిన ఒమిక్రాన్ కేసులు ఆర్-నాట్ విలువ 4గా నమోదు ఫిబ్రవరి 1-15 మధ్య పీక్స్టేజ్కి కేసులు ఐఐటీ మద్రాస్ పరిశోధకుల అంచనా న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నది. రోజ�
ఒమిక్రాన్ దెబ్బ మాల్స్, మల్టీప్లెక్స్లపై నియంత్రణల ప్రభావం న్యూఢిల్లీ, జనవరి 8: దేశంలో శరవేగంగా వ్యాప్తిచెందుతున్న కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నది. కొవిడ్ తొలి, �