పలు మెట్రో నగరాల్లో విజృంభణ బీఏ.2 కేసులూ గణనీయంగానే.. ఇన్సాకాగ్ నిపుణుల వెల్లడి దిగివస్తున్న ఆర్-నాట్ విలువ 14 రోజుల్లో దేశంలో పీక్ స్టేజ్ ఐఐటీ మద్రాస్ పరిశోధకుల అంచనా న్యూఢిల్లీ, జనవరి 23: దేశంలో ఒమిక్
Sputnik V Vaccine | ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ నుంచి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ మెరుగైన రక్షణ అందిస్తున్నట్లు తేలింది. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ వ్యాక్సిన్ కంటే ఎక్కువగా స్పుత్
జెనీవా: కరోనా మహమ్మారి ఇప్పట్లో ముగిసిపోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచ దేశాధినేతలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు స్వల్ప
బెర్లిన్: జర్మనీలో కరోనా బెంబేలెత్తిస్తోంది. గడిచిన 24 గంటల్లోనే ఆ దేశంలో లక్షా 12 వేల 323 కేసులు నమోదు అయ్యాయి. 239 మంది కరోనాతో మరణించినట్లు రాబర్ట్ కోచ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. ఆ దేశంలో ప్రస్
మళ్లీ కరోనా కలకలం భయపెడుతున్న ఒమిక్రాన్ విజృంభిస్తున్న వైరస్ పెరుగుతున్న కేసులు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కేసులు అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన మాస్కు, టీకా, భౌతికదూరం తప్పనిసరి కరోనా మహమ్మారి పంజ�
Omicron Symptoms | గత రెండేళ్లుగా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విధ్వంసం సృష్టిస్తోంది. కొత్త కొత్త వేరియంట్ల రూపంలో విరుచుకుపడుతున్నది. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ భారత్లో థర్డ్ వేవ్ కారణమవుతోం�
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ను అడ్డుకునే స్వదేశీ టీకా తయారవుతోంది. పూణెకు చెందిన జెన్నోవా కంపెనీ స్వదేశీ ఎం ఆర్ఎన్ఏ టీకాను రూపొందించింది. ఆ టీకాకు చెందిన మూడవ దశ ట్రయల్స్ కూడా ముగిశాయి. మెసెం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజు వారీ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,64,202 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈ రేటు 6.7 శాతం అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆర�
వికారాబాద్ : ఫ్రంట్లైన్ వారియర్స్గా ఉన్నటువంటి ప్రతి పోలీస్ అధికారి ఖచ్చితంగా బూస్టర్ డోస్ వేసుకోవాలని జిల్లా అడిషనల్ ఎస్పీ ఎం.ఏ.రశీద్ తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆద�
శంషాబాద్ రూరల్ : వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా, ఒమిక్రాన్ వ్యాధులు రాకుండా ప్రజలను కా�
Osmania Hospital | నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా విజృంభిస్తోంది. మొత్తం 69 మంది మెడికల్ స్టూడెంట్స్తో పాటు పలువురు వైద్యులు కరోనా బారిన పడ్డారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బీ నా�