Telangana | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 65వ జాతీయ రహదారిపై సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని చిరాక్ పల్లి గ్రామ శివారులో చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. జహీరాబాద్ బీదర్ రోడ్డుపై రాష్ట్ర సరిహద్దులో
Omicron | కరోనా పాజిటివ్ వస్తేనే అందరూ భయపడిపోతున్నారు. వెంటనే ఐసొలేషన్లోకి వెళ్లిపోతున్నారు. కానీ ఒక కుటుంబం మాత్రం ఈ నిబంధనలను అసలు పట్టించుకోలేదు. కరోనా వచ్చిందని తెలిసిన తర్వాత
అమరావతి : రేపు ఉదయం మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో జరగాల్సిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం వాయిదా పడింది. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతుండడంతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీస
Kukatpally Police Station | కూకట్పల్లి పోలీసు స్టేషన్లో కరోనా కలకలం సృష్టించింది. సబ్ ఇన్స్పెక్టర్తో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఇతర పోలీసులు, సిబ్బంది ఆందో�
214 రోజుల తర్వాత ఇదే తొలిసారి దేశంలో ఉగ్రరూపం దాల్చిన కరోనా 3 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు విదేశాల నుంచి వచ్చినవారికి 7 రోజుల హోంక్వారంటైన్ తప్పనిసరి న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్నది. �
సరికొత్త టెస్టింగ్ కిట్ను ఆవిష్కరించిన బయోజెనెక్స్ హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ఆర్టీపీసీఆర్ కన్నా వేగంగా, తక్కువ ఖర్చులో, ఒమిక్రాన్ సహా అన్నిరకాల వేరియంట్లను గుర్తించే టెస్టింగ్ కిట్ను �
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. అయితే, ఇమ్యూనిటీ పెంచుకొని, తగిన జాగ్రత్తలు పాటిస్తే ఒమిక్�
Covid-19 : కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ విధించడం గతంలో అనుసరించిన విధానమని, అది ఇప్పుడు ఎలాంటి పరిష్కారం కాదని కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి కే. సుధాకర్ అన్నారు. కర్నాటకలో ముఖ్యంగా బెంగళూర్ల�
Minister Harish Rao | కరోనా థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. రెండో డోసు వంద శాతం పూర్తయ్యే�