ఎన్నో చారిత్రత్మాక నిర్ణయాలు, ఘట్టాలకు వేదికగా నిలిచిన పార్లమెంటు భవనం (Parliament Building) ఇప్పుడు ఒక చరిత్రగా నిలిచిపోనుంది. 96 ఏండ్లుగా భారత రాజకీయాలకు నిలువెత్తు సాక్ష్యంగా ఉన్న పార్లమెంటు పాతభవనం శకం నేటితో ముగ
Om Birla | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon session)పదే వాయిదా పడుతూ ఉండటంపై లోక్ సభ (Lok Sabha) స్పీకర్ ఓం బిర్లా (Om Birla) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యులు సభా గౌరవానికి అనుగుణంగా ప్రవర్తించే వరకూ తాను సభలో అడుగు పె
New Parliament Building: కొత్త పార్లమెంట్ను స్పీకర్ ఓం బిర్లాతో ఓపెన్ చేయించాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. లేదంటే తాము ఆ ఈవెంట్లో పాల్గొనబోమని హెచ్చరించాడు. మోదీ సర్కార్ నియమాలను ఉల్లంఘ�
Om Birla | నినాదాలు చేయడం ద్వారా నేతలు తయారుకారని, కేవలం చర్చల ద్వారా మాత్రమే సాధ్యమని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభిప్రాయపడ్డారు. గుజరాత్ శాసనసభ సభ్యుల రెండురోజుల ఓరింయంటేషన్ కార్యక్రమాన్ని బుధవారం ఓం బిర�
రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం నేడే ఉదయం 10.15 గంటలకు ముహూర్తం పార్లమెంటు సెంట్రల్ హాల్లో కార్యక్రమం ప్రమాణం చేయించనున్న సీజేఐ ఎన్వీరమణ ముందు 21 తుపాకులతో గౌరవం వందనం న్యూఢిల్లీ, జూలై 24: ఒడిశాలోని మార
ఢిల్లీలో ఈ నెల 15న ఆల్ ఇండియా స్పీకర్స్, కౌన్సిల్ చైర్మన్లతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశం కానున్నారు. కెనడాలో ఆగస్టు 20 నుంచి 26వరకు నిర్వహించే కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్లో తీసుకోవాల్�
న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటా కింద 10 సీట్లను కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఎంపీలు లెటర్ జారీ చేసిన వారికి స్కూళ్లలో 10 మంది విద్యార్థులకు సీట్లు కల్పిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ క�
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి హస్తం ఉన్నదని వివేకా కూతురు సునీత ఆరోపించారు. ఈ కేసులో అవినాష్రెడ్డి పాత్రపై సీబీఐతో విచారణ జరిపించాలని సోమవారం లోక్సభ స్పీకర్
Loksabha Speaker Om Birla: లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 29 నుంచి లోక్సభ సమావేశాలు మొదలవుతాయని, ఈ సారైనా సభ సజావుగా సాగుతుందని ఆశిస్తున్నానని
చట్టసభల గౌరవం కాపాడాలి : స్పీకర్ పోచారం | దేశస్థాయిలో పార్లమెంట్, రాష్ట్రస్థాయిలో లెజిస్లేచర్ అత్యంత ఉన్నతమైన సభలని, వీటి గౌరవం కాపాడాల్సిన బాధ్యత సభ్యులతో పాటు ప్రతి ఒక్కరిపై ఉందని తెలంగాణ శాసనసభాప�
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా | లోక్సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా తన రెండు రోజుల చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఢిల్లీ నుంచి బయల్దేరి ఈ మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.