ఫిరాయింపుల నిరోధక చట్టంపై సమీక్షకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆదివారం ప్రకటించారు.
Parliament: స్మోక్ అటాక్ నేపథ్యంలో బయటపడిన భద్రతా వైఫల్యం గురించి చర్చించాలని ఇవాళ విపక్షాలు ఉభయసభల్లో డిమాండ్ చేశాయి. దీంతో ఆ సభలను వాయిదా వేశారు. ఇక సస్పెండ్ అయిన 13 మంది ఎంపీలు ఇవాళ పార్ల�
Praliament | పార్లమెంట్లో భద్రతాలోపంపై వరుసగా రెండో రోజూ ఉభయసభలు వాయిదాపడ్డాయి. ఉదయం పార్లమెంట్ ప్రారంభం కాగానే ఇటు లోక్సభ, అటు రాజ్యసభ రెండింటిలో విపక్ష ఎంపీల ఆందోళన మొదలైంది. పార్లమెంట్లో కలర్ స్మోక్ ఘ�
security breach | లోక్సభ (Lok Sabha)లో భారీ భద్రతా వైఫల్యం (Security breach) బయటపడింది. ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. మరికాసేపట్లో అఖిలపక్ష నేతలతో స్పీకర్ సమావేశం కానున్నారు. పార్లమె�
Parliament Security Breach | లోక్సభ (Lok Sabha)లో భారీ భద్రతా వైఫల్యం (Security breach) బయటపడింది. ఈ వ్యవహారంపై లోక్సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఓం బిర్లా (Om Birla) స్పందించారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
ఎన్నో చారిత్రత్మాక నిర్ణయాలు, ఘట్టాలకు వేదికగా నిలిచిన పార్లమెంటు భవనం (Parliament Building) ఇప్పుడు ఒక చరిత్రగా నిలిచిపోనుంది. 96 ఏండ్లుగా భారత రాజకీయాలకు నిలువెత్తు సాక్ష్యంగా ఉన్న పార్లమెంటు పాతభవనం శకం నేటితో ముగ
Om Birla | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon session)పదే వాయిదా పడుతూ ఉండటంపై లోక్ సభ (Lok Sabha) స్పీకర్ ఓం బిర్లా (Om Birla) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యులు సభా గౌరవానికి అనుగుణంగా ప్రవర్తించే వరకూ తాను సభలో అడుగు పె
New Parliament Building: కొత్త పార్లమెంట్ను స్పీకర్ ఓం బిర్లాతో ఓపెన్ చేయించాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. లేదంటే తాము ఆ ఈవెంట్లో పాల్గొనబోమని హెచ్చరించాడు. మోదీ సర్కార్ నియమాలను ఉల్లంఘ�
Om Birla | నినాదాలు చేయడం ద్వారా నేతలు తయారుకారని, కేవలం చర్చల ద్వారా మాత్రమే సాధ్యమని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభిప్రాయపడ్డారు. గుజరాత్ శాసనసభ సభ్యుల రెండురోజుల ఓరింయంటేషన్ కార్యక్రమాన్ని బుధవారం ఓం బిర�
రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం నేడే ఉదయం 10.15 గంటలకు ముహూర్తం పార్లమెంటు సెంట్రల్ హాల్లో కార్యక్రమం ప్రమాణం చేయించనున్న సీజేఐ ఎన్వీరమణ ముందు 21 తుపాకులతో గౌరవం వందనం న్యూఢిల్లీ, జూలై 24: ఒడిశాలోని మార