నిర్మల్ జిల్లాలో పలు మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో లక్ష్మణచాంద మండలంలోని పంటల పరిస్థితి, రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు శుక్రవారం క్షేత�
వ్యవసాయశాఖ అనుబంధ కార్పొరేషన్లలో కొంత మంది అధికారుల గుత్తాధిపత్యం కొనసాగుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఏడు, ఎనిమిదేండ్లుగా ఒకే విభాగంలో విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం. ఎంత మంది ఎండీ�
రేడియల్ రోడ్లు, పరిశ్రమల అవసరాల పేరుతో పట్టా భూములను బలవంతంగా తీసుకుంటే తాము ఎలా బతకాలని హైదరాబాద్, రంగారెడ్డి జల్లాల పలువురు రైతులు అధికారులకు ఎదురుతిరిగారు. వివిధ అవసరాల పేరుతో చేస్తున్న భూసేకరణలో �
ట్రై కార్పొరేషన్ పరిధిలో ఆస్తిపన్ను వసూళ్లపై అధికారులు స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. రేపటితో ఓటీఎస్ గడువుతో పాటు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దరిమిలా రెండు రోజుల పాటు మొండి బకాయిదారులపై మరింత�
Army rejects milk powder | నాణ్యతా లోపాల కారణంగా 125 మెట్రిక్ టన్నుల పాల పొడిని ఆర్మీ తిరస్కరించింది. నమూనాలలో ‘అదనపు పదార్థాలు’ ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు.
Gajendra Singh Shekhawat | అధికారులపై కేంద్ర మంత్రి మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తల పట్ల ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే వారి అంతు చూస్తానని అన్నారు. ‘ఒక్క ఫోన్ కాల్ మీ ఉద్యోగాన్ని నాశనం చేస్తుంది’ అని హెచ్చరించారు. ఈ వీడి�
పాలనా అంశాల పట్ల అధికారులు దృష్టి సారించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. పరిపాలన అంశాలపై జిల్లా అధికారులతో కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సత్తుపల్లిలో అటవీ వస్తువ�
హనుమకొండ కాకతీయ జూపార్కులో వణ్య ప్రాణులు రోదిస్తున్నాయి. అరుదైన జంతువులు, పక్షు జాతులను ప్రజలు చూసేందుకు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినా అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో మూగజీవాలు బక్కచిక్కిపో�
రాష్ట్రంలో గతుకుల రోడ్డు వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి. రోడ్లను అద్దాల్లా మెరిపించేందుకు కోట్లు కుమ్మరిస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు బూటకమని క్షేత్రస్థాయి పరిస్థితులు వెల్లడిస్తున్నాయ�
man falls to death in open pit | దేశ రాజధాని ఢిల్లీ జల్ బోర్డ్ అధికారుల నిర్లక్ష్యానికి ఒక వ్యక్తి బలయ్యాడు. తవ్వి వదిలేసిన గుంతలో బైక్తో సహా పడి అతడు మరణించాడు. విమర్శలు వెల్లువెత్తడంతో ముగ్గురు అధికారులను సస్పెండ్ చే
జహీరాబాద్ పట్టణ నడిఒడ్డున ఉన్న పాలశీతలీకరణ కేంద్రానికి చెందిన రూ. 50 కోట్ల విలువైన భూమి కబ్జాకు గురైంది. భూమిని కాపాడాలని సంబంధిత అధికారులు, పాల ఉత్పత్తిదారుల సంఘం నాయకులు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవ�
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార పేషీ అంటే అది ఒక పవర్ ఫుల్ అడ్డా. అకడ పనిచేసే అధికారులు, సిబ్బంది తాము డిప్యూటీ సీఎం వద్ద పనిచేస్తున్నామనే భావనలో ఉంటారు.