రాష్ట్రంలో గతుకుల రోడ్డు వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి. రోడ్లను అద్దాల్లా మెరిపించేందుకు కోట్లు కుమ్మరిస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు బూటకమని క్షేత్రస్థాయి పరిస్థితులు వెల్లడిస్తున్నాయ�
man falls to death in open pit | దేశ రాజధాని ఢిల్లీ జల్ బోర్డ్ అధికారుల నిర్లక్ష్యానికి ఒక వ్యక్తి బలయ్యాడు. తవ్వి వదిలేసిన గుంతలో బైక్తో సహా పడి అతడు మరణించాడు. విమర్శలు వెల్లువెత్తడంతో ముగ్గురు అధికారులను సస్పెండ్ చే
జహీరాబాద్ పట్టణ నడిఒడ్డున ఉన్న పాలశీతలీకరణ కేంద్రానికి చెందిన రూ. 50 కోట్ల విలువైన భూమి కబ్జాకు గురైంది. భూమిని కాపాడాలని సంబంధిత అధికారులు, పాల ఉత్పత్తిదారుల సంఘం నాయకులు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవ�
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార పేషీ అంటే అది ఒక పవర్ ఫుల్ అడ్డా. అకడ పనిచేసే అధికారులు, సిబ్బంది తాము డిప్యూటీ సీఎం వద్ద పనిచేస్తున్నామనే భావనలో ఉంటారు.
మంథని మండలం పుట్టపాక గ్రామంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ . కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించకపోవడంతో ‘నమస్తే తెలంగాణ’లో కోడ్ అమలులో ఉన్న ఫ్లెక్సీలు తొలగించరా..? అనే కథనాన్న
ఒకే సర్వే నంబర్, ఒకే అపార్ట్మెంట్లో ఒక వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసి, తనకు మాత్రం రిజిస్ట్రేషన్ చేయకుండా సబ్ రిజిస్టర్ నిరాకరించాడని కరీంనగర్ పట్టణానికి చెందిన తోట శ్రీకాంత్ సోమవారం గంగాధర సబ్ రిజిస్టా�
నాలుగో సంతానంలోనూ ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో 10రోజుల పసికందును విక్రయించిన ఘటనలో శిశువును గుర్తించిన అధికారులు.. శిశువు సంరక్షణ నిమిత్తం మంగళవారం తెలంగాణ స్టేట్హోంకు తరలించారు.
నగర ప్రజలకు స్వచ్ఛమై న నీరు అందించాల్సిన నగర పాలక సంస్థ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ప్రజలకు మురికి నీరు సరఫరా చేస్తూ అధికారులు మినరల్ వాటర్ తాగుతున్నారు. మంగళవారం కాశీబుగ్గ ప్రాంతంలో కలుషితమ�
గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) లో భాగంగా నిర్వహిస్తున్న గ్రామసభలు శనివారం మండలంలోని ఇందుర్తి, చిన్న ముల్కనూర్, ఉల్లంపల్లి, నవాబుపేట గ్రామాల్లో చివరి రోజున గ్రామసభలు నిర్వహించారు.
నారాయణపేట జిల్లా మద్దూర్ పట్టణ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రధాన రహదారులను రెండు లేన్లుగా మార్చే క్రమంలో రెణివట్ల చౌరస్తా నుంచి కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు రెండు వైపులా 35 ఫీట్ల చొప్పున 70 ఫీట్ల రోడ్డును విస
సీసీఐ టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే జిన్నింగ్ మిల్లుల జాబితాను కలెక్టర్లకు పంపించి పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు.
పెగడపల్లి మండలం నర్సింహునిపేటలో శుక్రవారం విద్యుత్ అదికారులు పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెగడపల్లి విద్యుత్ ఏఈ వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా రైతులు జాగ్రత్తగా