కంటి వెలుగు శిబిరాలు ఉదయం 9గంటల కల్లా ప్రారంభించాలని కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో వైద్య ఆరోగ్య శాఖ, అనుబంధ శాఖలతో కంటి వెలుగు కార్యక్రమంపై కలెక్ట�
ప్రతి పంచాయతీలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా చేపట్టాలని మెదక్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఉపాధి హామీ పథకం, పంచాయత్ అవ�
జిల్లాలో పోడు భూములకు సంబంధించిన అన్ని ప్రక్రియలు ఫిబ్రవరి 4లోగా పూర్తి కావాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సంబంధిత శాఖల అధికారులు, ర
జిల్లాలో నిర్దేశిత ఆయిల్పాం పంటల సాగు లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఆయిల్పాం పంటల సాగుపై వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో ఇంటిగ్రేటెడ్�
కీసరగుట్ట జాతర, బ్రహ్మోత్సవాలను ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ ఆగస్త్యా తెలిపారు. కీసరగుట్టలో సోమవారం పార్కింగ్ ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక
నకిలీ పత్రాలతో ఇంటి నంబరు తీసుకున్న వారిపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతున్నది. నోటరీ పత్రాలతో జారీ అయిన ఇంటినంబర్లను గుర్తించి సంబంధిత వ్యక్తులపై స్థానిక పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదు చేయ�
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు షెడ్యూల్ ప్రకారం పారదర్శకంగా ఎలాంటి అపోహలకు తానివ్వకుండా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అదన�
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఏపీకి కేంద్ర సర్వీస్ అధికారుల కేటాయింపు వివాదంపై హైకోర్టు విచారణ ఈ నెల 27కి వాయిదా పడింది. డీజీపీ అంజనీకుమార్ సహా ఇద్దరు ఐపీఎస్ అధికారులు, 9 మంది ఐఏఎస్ అధికారుల కేటాయిం�
ఏటూరునాగారం ఐటీడీఏలో ఇద్దరు ఇంజినీరింగ్ అధికారులు లంచం తీసుకుంటూ శుక్రవారం రాత్రి ఏసీబీ అధికారులకు చిక్కడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది. ఐటీడీఏలోని గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్ విభాగం డీఈఈ నవీ
వేములవాడలో ఫిబ్రవరి 17 నుంచి 19వరకు నిర్వహించనున్న మహా శివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సమీకృత కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల
అందరూ అధికారులు సమన్వయంతో వ్యవహరించి గణతంత్ర వేడుకలను జయప్రదం చేయాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ ఆదేశించారు. గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జ�
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19వ తేదీ నుంచి ప్రతిష్టాత్మ కంగా చేపట్టనున్న కంటివెలుగు శిబిరాలకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా సాఫీగా సాగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు,
కంటి చూపుతో బాధపడుతున్న ప్రతిఒక్కరూ కంటివెలుగులో పరీక్షలు చేయించుకునే విధంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. సోమవారం కంటి వెలుగు కార్యక్రమ సన్న
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చేపడుతున్న రహదారుల విస్తరణ, కూడళ్ల పనులు త్వరగా పూర్తి చేయాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులకు సూచించారు. సోమవారం ఆర్అండ్బీ కూడలి, అప్పన్నపల్లి �