నాలుగో సంతానంలోనూ ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో 10రోజుల పసికందును విక్రయించిన ఘటనలో శిశువును గుర్తించిన అధికారులు.. శిశువు సంరక్షణ నిమిత్తం మంగళవారం తెలంగాణ స్టేట్హోంకు తరలించారు.
నగర ప్రజలకు స్వచ్ఛమై న నీరు అందించాల్సిన నగర పాలక సంస్థ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ప్రజలకు మురికి నీరు సరఫరా చేస్తూ అధికారులు మినరల్ వాటర్ తాగుతున్నారు. మంగళవారం కాశీబుగ్గ ప్రాంతంలో కలుషితమ�
గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) లో భాగంగా నిర్వహిస్తున్న గ్రామసభలు శనివారం మండలంలోని ఇందుర్తి, చిన్న ముల్కనూర్, ఉల్లంపల్లి, నవాబుపేట గ్రామాల్లో చివరి రోజున గ్రామసభలు నిర్వహించారు.
నారాయణపేట జిల్లా మద్దూర్ పట్టణ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రధాన రహదారులను రెండు లేన్లుగా మార్చే క్రమంలో రెణివట్ల చౌరస్తా నుంచి కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు రెండు వైపులా 35 ఫీట్ల చొప్పున 70 ఫీట్ల రోడ్డును విస
సీసీఐ టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే జిన్నింగ్ మిల్లుల జాబితాను కలెక్టర్లకు పంపించి పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు.
పెగడపల్లి మండలం నర్సింహునిపేటలో శుక్రవారం విద్యుత్ అదికారులు పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెగడపల్లి విద్యుత్ ఏఈ వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా రైతులు జాగ్రత్తగా
పెద్దపల్లి మున్సిపల్ అధికారుల అలసత్వం.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పట్టణంలో ని 30వ వార్డు ప్రజలకు శాపంగా పరిణమించింది. వర్షపు నీరు రోడ్డుపైనే నిలుస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఆ�
గోదావరిఖని నగరంలోని రోడ్లపై తిరుగుతున్న పశువులను గోశాలకు తరలించామని రామగుండం నగర పాలక సంస్థ ప్రకటించింది. కానీ ఇది కేవలంల ప్రకటనల వరకేనా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే... నగరంలో రోడ్లపై యథేచ్ఛగా �
సింగరేణి లో దసరా పండుగ సెలవు ను అక్టోబర్ 2 కు బదులుగా 3 కు మార్చాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆర్జీ-1 బ్రాంచి ఆధ్వర్యంలో గనులు, డిపార్ట్మెంట్స్, ఓసీపీ-5 లలో అధికారుల కు సోమవార
‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే... మీ ఇంటి ముందు బుల్డోజర్ ఆగుత ది... నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నారో తెలు సా..? మా జోలికి వస్తే పుట్టగతులుండవు’ ఇదీ రాష్ట్రంలో సర్కార్ తప్పును నిలదీసిన ప్రజలకు ఎదురవుతున్న బెద�
ఆర్ అండ్ బి అధికారులు గుత్తేదారు నిర్లక్ష్యంతో ప్రాంత ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారని టి పి సి సి సీనియర్ అధికార ప్రతినిధి కటకము మృత్యుంజయo అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట - లింగన్నపేట �
Jana Reddy | రేవంత్ సర్కారు అడుగులు మొదటి నుంచీ పేదోళ్లు, పెద్దోళ్లు అనే స్పష్టమైన విభజన రేఖ మీద పడుతున్నాయి. హైడ్రా కూల్చివేతలైనా! భూసేకరణనైనా!!. నగరంలో నిత్యం పేదోళ్ల నిర్మాణాలు బుల్డోజర్ల కింద నలుగుతుంటే పెద�