యూరియా కోసం రైతులు అధికారుల కాళ్లు మొక్కిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పీఏసీఎస్, వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట సొసైటీలో చోటుచేసుకున్నది.
పెద్దపెల్లి జిల్లా జూలపల్లి మండలంలో కెనాల్ వంతెనలు దెబ్బతింటున్నాయి. కానీ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రజా ప్రతినిధులు, అధికారులకు వంతెనలు బాగు చేయించాలని పలుమార్లు విన్నించుక
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని, విధి నిర్వహణలో పని ప్రదేశాలను వదిలివెళ్లరాదని మంత్రి సీతక్క ఆదేశించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను రంగురంగు జెండాలతో శోభాయమానంగా తీర్చిదిద్దుకున్నారు. జాత�
పరిశ్రమల శాఖలో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య కోల్డ్వార్ జరుగుతున్నది. ప్రభుత్వం ఒకే పనికి ఇద్దరు అధికారులను నియమించి, ఎవరు ఏ పనిచేయాలో స్పష్టతనివ్వకపోవడం వివాదానికి కారణమైంది.
‘గురుకుల విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం వడ్డించాల ని ఉత్తర్వులు విడుదల చేస్తే ఇక్కడేంటి దొడ్డుబియ్యంతో వడ్డిస్తున్నారు. సన్నబియ్యం ఏ మయ్యాయి..? ప్రభుత్వ ఉత్తర్వులను పట్టించుకోవట్లేదా?’ అంటూ మంత్రి అ
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గండి లచ్చపేట గ్రామంలో ఆదివారం ఉదయాన్నే కురిసిన భారీ వర్షంతో ఇళ్లలోకి నీరు చేరాయి. గ్రామం లోని ప్రభుత్వ పాఠశాల ప్రాంతం లో ఉంటున్న వారి ఇళ్లలోకి వరద లా వచ్చి, ఇళ్ల�
అభివృద్ధి కోసం నిధులు కేటాయించినా పనులు చేయడంలో అలసత్వం ఎందుకని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం కూకట్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎస్ఎన్డీపీ, జీహెచ్ఎంసీ, హెచ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రం శివారులోని పెద్దగుట్ట ప్రాంతంలో శుక్రవారం వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటారు. పెద్దగుట్ట సమీపాన 513 కంపార్ట్ మెంట్ లో పరిధిలో మొక్కలు నాటాలని అధి
మండల కేంద్రంలోని ఒడ్డేర కాలనీ వద్ద ఉన్న అంగన్వాడీ కేంద్రం అద్దె భవనంలో అరకొరక వసతుల మద్య కొనసాగుతుంది. కాగా ‘అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు.. సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు, ఏడాదిలో రెండు సార్లు పాము క
మండలంలోని నవాబ్ పేట్ గ్రామంలో ఇసుక అక్రమంగా రవాణా జరగకుండా అరికట్టాలని గ్రామస్తులు కోరారు. మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ స్వరూపరాణికి సోమవారం వినతి పత్రం అందజేశారు.
కోరుట్ల పట్టణంలోని మాదాపూర్ కాలనీలో నూతనంగా మంజూరైన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రవేశాల కోసం అధికారులు సోమవారం ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రవేశాల కోసం కాలనీలో ఒకటి నుంచి ఏడో తరగ�