కేంద్రం పార్బాయిల్డ్ విధానం మీద అనేక రాష్ర్టాలు గగ్గోలు పెడుతున్నాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ సహా వరి పండించే రాష్ర్టాలన్నీ కేంద్రం కిరికిరితో ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. కేంద్రం కిరికిరి మీద కడుపు మండిన �
శ్రీరామనవమిని పురస్కరించుకుని ఒడిశాలోని పూరీబీచ్లో రామాలయం వెలిసింది. అదే రాష్ట్రానికి చెందిన ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇసుకతో ఆరు ఫీట్ల పొడవైన రామమందిర ప్రతిరూపాన్ని ర�
బాలాసోర్: ఒడిశాలో జర్నలిస్టుపై పోలీసులు దాడి చేశారు. ఆ తర్వాత ఆస్పత్రి పాలైన ఆ జర్నలిస్టును బెడ్కు ఇనుప చైన్తో కట్టేశారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి రిలీజైంది. బాలాసోర్లో జర్నలిస్టుగా ఉన్�
బాలాసోర్: డీఆర్డీవో అధికారులు ఇవాళ మధ్యశ్రేణి మిస్సైల్ వ్యవస్థను పరీక్షించారు. సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ వ్యవస్థను పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. రెండు ప్రయోగాలు విజయవంతంగా
MLA Taraprasad | ఒడిశాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న గనుల అక్రమాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బహినిపాటి (MLA Taraprasad Bahinipati ) వాయిదా తీర్మానం ఇచ్చారు.
బాలాసోర్, మార్చి 27: ఉపరితలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల మధ్యశ్రేణి క్షిపణిని (ఎంఆర్సామ్) భారత్ విజయవంతంగా పరీక్షించింది. క్షిపణి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్టు రక్షణ శాఖ అధికారులు తె
భువనేశ్వర్ : కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతుర్ని ఓ తండ్రి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆమెను గొడ్డలితో నరికి చంపి, తలతో ఊరంతా తిరిగాడు. ఈ ఘటన ఒడిశాలోని జైపూర్ జిల్లాలో శుక్రవారం ఉదయం చోటు
ఒడిశా అధికార పార్టీ బిజూ జనతాదళ్ (బీజేడీ) చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలోని 30 జిల్లా పరిషత్లను కైవసం చేసుకుని రికార్డు నెలకొల్పింది. ఈ పంచాయతీరాజ్ సంస్థల అధ్యక్షుల్లో 70 శాతం మంది మహిళలే ఉ�
భువనేశ్వర్ : బీజూ జనతాదళ్ పార్టీ నుంచి సస్పెండైన ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ కారు బీభత్సం సృష్టించింది. ఆయన కారు జనాలపైకి దూసుకెళ్లడంతో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఏడుగురు పోలీసులు
భువనేశ్వర్ : కోణార్క్ ఎక్స్ప్రెస్లో భారీగా బంగారం పట్టుబడింది. ఎలాంటి ధృవపత్రాలు లేకుండా తరలిస్తున్న 32 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 16 కోట్లు ఉంటు�