Doctor Sadananda panigrahi | ధనా మాఝీ పేరు గుర్తుంది కదా! మరో దారిలేక.. భార్య శవాన్ని భుజం మీద వేసుకొని పది కిలోమీటర్లు నడిచిన వ్యక్తి ఆ ప్రాంతం వాడే. ఒడిశాలోని కలహండి జిల్లా పరిధిలోకి వస్తుంది. కలహండి.. గిరిజన జనాభా అధికంగా ఉ
Nayagarh | ఒడియాలోని నయాగఢ్ జిల్లాలో (Nayagarh) ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బ్రిడ్జిపైనుంచి నదిలో పడిపోయింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
Leopard | ఒడిశాలోని సంబాల్పూర్ జిల్లాలోని హిందాల్ ఘాట్ శివార్లలో ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రానికి ఆహారం వెతుక్కుంటూ చిరుతపులి (Leopard) వచ్చింది. ప్రమాదవశాత్తు అక్కడున్న బావిలో పడిపోయింది.
భువనేశ్వర్ : ఒడిశాలో కొత్త మంత్రివర్గం ఆదివారం కొలువుదీరింది. మంత్రులుగా 21 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర సచివాలయం లోక్సేవా భవన్లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్ గణేశిల
Odisha | ఒడిశాలో (Odisha) ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. గంజామ్-కందమాల్ సరిహద్దుల్లోని కళింగ ఘాట్ (Kalinga Ghat) వద్ద టూరిస్టు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
కూతురు పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ గొడవ చేస్తున్నారు ఇద్దరు వ్యక్తులు. వాళ్లు గొడవ చేస్తుండటం చూసిన వధువు తల్లి.. అక్కడకు చేరుకుంది. ఆ ఇద్దర్నీ డ్యాన్స్ చేయొద్దని రిక్వెస్ట్ చేసింది. దాంతో కోపం తెచ్చుకున్న �
న్యూఢిల్లీ : పెళ్లి పేరిట 100 మంది మహిళలను మోసం చేసిన ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఫర్హాన్ ఖాన్గా పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తి నుంచి ఓ బీఎండబ్ల్యూ కారు.. ఏటీఎంలు, సిమ్ కార్
న్యూఢిల్లీ : బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను మరో రెండు రోజులు బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తుఫాను గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర, ఒడిశా వైపు కదులుతోందని పేర్కొంది. తుఫాను �
Cyclone Asani | అసని తుఫాన్ (Cyclone Asani) ఆంధ్రప్రదేశ్ వైపునకు దూసుకొస్తున్నది. ఇప్పటికే తీవ్ర తుఫానుగా మారిన అసని.. పశ్చిమమధ్య బంగాళాఖాతం సమీపానికి చేరుకున్నది. ప్రస్తుతం పోర్ట్బ్లెయిర్కు వాయవ్య దిశగా 570 కిలోమీటర్ల �
Ganja | హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. పత్తి విత్తనాల మాటున గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను ఎస్వోటీ పోలీసులు సైబరాబాద్లో పట్టుకున్నారు. ముఠాలో ఇద్దరు సభ్యులను అరెస్టు చేశారు.
Rayagada | ఒడిశాలోని రాయగడ (Rayagada) జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. జిల్లాలోని రెండు ప్రభుత్వ ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్న 64 మంది విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వారిన�
న్యూఢిల్లీ : అసని తుఫాను ముంచుకొస్తుంది. తుఫాను ప్రభావంతో పలు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతున్నది. రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతం మీదుగా ముందుకు కదులుతుందని, ఈ సమయంలో 45-75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవ
MLA | ఆయనో నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఆయనకిప్పుడు 58 ఏండ్లు. బడి మానేసి 40 ఏండ్లు అవుతుంది. అప్పుడెప్పుడే 1978లో పదో తరగతి మధ్యలోనే ఆపేశారు. ఇప్పుడు ఆయనకు చదువుకోవాలనే కోరిక కలిగింది.
పార్బాయిల్డ్ రైస్ అంశం తెలంగాణ సృష్టిస్తు న్న సమస్య అని కేంద్రం వక్రీకరిస్తూ వస్తున్నది. తెలంగాణకు తప్ప దేశంలో ఏ రాష్ర్టానికీ సమ స్య లేదని రాష్ట్రంపై నీలాపనిందలు వేసింది.