ఇండియన్ సూపర్ లీగ్ పోరులో ఆదివారం ఒడిషా జట్టు 2-1 గోల్స్తో కేరళ బ్లాస్టర్స్పై విజయం సాధించింది. ఒడిషా జట్టులో జెర్రీ మాహిమ్తాంగ (54ని.), పెడ్రొ మార్టిన్ (86ని.) గోల్స్ సాధించగా, కేరళ జట్టులో హర్మన్జోత్�
Malkangiri | వారిద్దరికి ఏడాది క్రితం పెండ్లయింది. భార్యపై ప్రేమతో ఓ ఖరీదైన ఫోన్ను కొన్న భర్త.. దానిని ఆమెకు గిఫ్ట్గా ఇచ్చాడు. అయితే దానిని ఈఎంఐలో కొన్నాడని తెలుసుకున్న ఆమె.. భర్త
Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్కు సూపర్ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని ఏపీ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 18వ తేదీన ఉత్తర అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏ�
మన దేశంలో 2021లో రోజుకు 30 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్య చేసుకొన్నారు. కేంద్ర నేర గణాంకాల విభాగం (ఎన్సీఆర్బీ) చెప్పిన లెక్క ఇది. ఈ లెక్కన ఆ సంవత్సరంలో 10,881 మంది ఉరి కొయ్యకు వేలాడారు.
Rythu Bandhu | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను ఒడిశాలో కూడా అమలు చేయాలని నవ నిర్మాణ్ కిసాన్ డిమాండ్ చేసింది. నవ నిర్మాణ్ కిసాన్ సభ అధ్యక్షుడు అక్షయ్
‘జాతీయ ప్రాజెక్టు పేరిట ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా? ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండానే పర్యావరణ అనుమతులు ఎలా ఇస్తారు? ప్రభావిత రాష్ర్టాలను సంప్రదించకుండానే ఏకపక్షంగా ముంపు సర్వేలు, అంచనాలు ఎలా రూపొ�
తెలంగాణ చేనేత, టైక్స్టైల్స్ విధానాలు అద్భుతమని ఒడిశా చేనేత, జౌళి శాఖమంత్రి రీటా సాహూ కితాబిచ్చారు. చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ప్రశంసల వర్షం కు�
Telangana | పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై థర్డ్ పార్టీ స్టడీ చేయించాల్సిందేనని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ డిమాండ్ చేశారు. ముంపు నివారణ చర్యలు చేపట్ట�
తెలంగాణ చేనేత కార్మికుల నైపుణ్యం అద్భుతమని ఒడిశా రాష్ట్ర టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్ మంత్రి రీటాసాహు కొనియాడారు. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు అందిస్తున్న రాయితీలు, సదుపాయాలు, మార్కెట్ �
Odisha | ఒడిశాలోని (Odisha) సంభాల్పూర్లో అరుదైన ఘటన చోటుచేసుకున్నది. సోనేపూర్కు చెందిన కుని సునా (Kuni Suna) అనే మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది.
విషపూరిత అగ్ని చీమలు ఓ గ్రామాన్ని ఆక్రమించేశాయి. ఆ గ్రామంలోని ఇండ్లు, ఇంటిగోడలు, చెట్లు, రోడ్లు, బహిరంగ ప్రదేశాలు.. ఇలా ఎక్కడ చూసినా చీమల గుంపులే. గ్రామంలో విధ్వంసం సృష్టించాయి. ఆ గ్రామస్తులు అడుగ�
భువనేశ్వర్ : కోతులను బస్తాల్లో కట్టేసి.. వేరే ప్రాంతానికి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 8 బస్తాల్లో 15 కోతులను బంధించి తీసుకెళ్తుండగా, వాటిలో 10 వానరాల�
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలంలో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. రూ. 1.18 కోట్ల విలువ చేసే 594 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్�