సమైక్య పాలనలో వలసబాట పట్టిన తెలంగాణకు.. నేడు ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు, కార్మికులు, ఉద్యోగులు వరుసకడుతున్నారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ పాలన వచ్చాక.. సాగు విస్తీర్ణం, రియల్ ఎస్టేట్, ఐటీ ఎగుమతులు అనూహ్యంగ�
Triple Talaq | ముస్లిం మహిళ ఇటీవల సైబర్ మోసం వల్ల రూ.1.5 లక్షలు పోగొట్టుకుంది. ఏప్రిల్ 1న గుజరాత్లో ఉన్న తన భర్తకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పింది. దీంతో ఆ వ్యక్తి తన భార్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫోన్లోనే ట్రి�
సదర్భం ఏదైనా ఇసుకతో కళాకృతులను సృష్టించే ఇసుక ఆర్టిస్ట్ (Sand artist) సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik) మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా జీసెస్ క్రైస్ట్ ప్రతిరూపం, శిలువతో కూడిన స్యాండ్�
Students Drown | ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ విషాద ఘటన ఒడిశా భద్రక్ జిల్లా నలియాలో మంగళవారం చోటు చేసుకున్నది. సమాచారం మేరకు.. నలుగురు విద్యార్థులు కలిసి ఈత కొట�
Viral Video | ఇటీవల కాలంలో వీధి కుక్కల (Stray Dogs) దాడుల ఘటనలు తరచూ వింటున్నాం. కుక్కలు స్థానికులపై దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. తాజాగా ఒడిశా (Odisha) రాష్ట్రంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రాష్ట్రంలోని బెర్హంపూర్ (B
పోలవరం ప్రాజెక్టు ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలని ప్రాజెక్టు అథారిటీ, ఏపీ సర్కారుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అల్టిమేటం జారీ చేసింది. తెలంగాణ ఒత్తిడి మేరకు ముంపుపై అధ్యయనానికి కాలపరిమితిని వి ధించిం�
Jharsuguda by election | ఒడిశాలో నబా కిషోర్ దాస్ మరణంతో ఖాళీ అయిన ఝార్సుగూడ (Jharsuguda) అసెంబ్లీ స్థానానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతోపాటే ఉప ఎన్నికలు (by elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీజేడీ (BJD).. హత్యకు గురైన మాజీ మంత్రి �
ఒడిశాలోని (Odisha) సంబాల్పూర్ (Sambalpur) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెండ్లి వేడుకకు (Wedding function) వెళ్లి తిరిగొస్తుండగా.. ఓ బొలెరో వాహనం అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు మృతిచెందారు.
శ్రీరామనవమి ((Sri Rama Navami)) సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ (Sudarshan Pattnaik) శ్రీరాముడి సైకత శిల్పాన్ని రూపొందించారు. ఒడిశాలోని పూరీ (Puri) తీరంలో అయోధ్య ఆలయం (Ayodhya's Ram Temple), చూడచక్కన�
అగ్నివీర్స్ (Agniveers) మొదటి బ్యాచ్ విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నది. నాలుగు నెలల శిక్షణ తర్వాత ఒడిశాలోని (Odisha) ఐఎన్ఎస్ చిల్కా(INS Chilka)లో పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు.
దేశంలో ఇన్ఫ్లూయెంజా (Influenza) కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. హాంకాంగ్ వైరస్ పిలుచుకునే హెచ్3ఎన్2 (H3N2) వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ ఫ్లూ కేసులు నమోదు కాగా.. మరణాలు కూడా సంభవించ
ఒడిశాలోని (Odisha) పూరిలో ఉన్న ఓ షాపింగ్ కాంప్లెక్స్లో (Shopping complex) భారీ అగ్నిప్రమాదం జరిగింది. పూరిలో ఉన్న లక్ష్మీ మార్కెట్ కాంప్లెక్స్లో (Laxmi Market Complex) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.