అమ్మాయిలందరికీ బాయ్ఫ్రెండ్ ఉండాల్సిందే అంటూ ఓ కళాశాల పేరిట ఉన్న నోటీసు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘ఫిబ్రవరి 14 వరకు అమ్మాయిలు అందరికీ ఒక్క బాయ్ఫ్రెండ్ అయినా ఉండాలి. భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీ�
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్, జాతీయ నేత గిరిధర్ గమాంగ్ శుక్రవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతిభవన్లో జరిగిన ఈ భేటీలో గిరిధ�
Nilam Sanjeep Xess | నిరుపేద రైతు కడుపున పుట్టాడు..! గున్నపెంకల ఇంట్లో పెరిగాడు..! కటిక పేద అయినా బాల్యం నుంచే హాకీపై మక్కువ పెంచుకున్నాడు..! కొనేందుకు డబ్బులు లేక
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం ప్రగతిభవన్లో సీఎంతో కాసేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జాతీయ రాజకీయాల గురించి ఇరువురూ �
Men's Hockey World Cup-2023 | భారత్లో జరగనున్న పురుషుల హాకీ ప్రపంచకప్-2023 టోర్నీలో పాల్గొనేందుకు డిఫెండింగ్ చాంపియన్ అయిన బెల్జియన్ టీమ్ ఒడిశాకు చేరుకుంది. ప్రపంచ హాకీ దిగ్గజాలతో
Russian engineer ఒడిశాలో మరో రష్యా వ్యక్తి శవమై తేలాడు. గత 15 రోజుల్లో ఆ దేశానికి చెందిన మూడో వ్యక్తి ఒడిశాలో మరణించాడు. అతన్ని మిల్యకోవ్ సెర్గీగా గుర్తించారు. జగత్సింగ్పుర్ జిల్లాలోని పారాదీప్ పోర్ట�
ఒడిశాలోని ఓ హోటల్లో ఇద్దరు రష్యన్లు మృతిచెందిన ఘటనలపై రాష్ట్ర సీఐడీ దర్యాప్తు చేపట్టింది. రాయగడలోని హోటల్లో రెండురోజుల వ్యవధిలో ఈ మరణాలు చోటుచేసుకోవడం కలకలం సృష్టిస్తున్నది.
ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు పాఠశాల విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మయూర్భంజ్ (Mayurbhanj) జిల్లాలోని రస్గోవింద్పూర్ ప్రాంతంలోగల �
ఒడిశా కేంద్రంగా అక్రమంగా తయారవుతున్న నకిలీ మద్యం ప్లాంట్పై రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి, అక్రమ మద్యం తయారీ మూలాలను ధ్వంసం చేయడంతో పాటు 26 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరా
Excise police | ఒడిశాలోని మద్యం తయారీ డిస్టిలరీలో తెలంగాణ అబ్కారీ పోలీసులు భారీగా అక్ర మద్యాన్ని సీజ్ చేశారు. ఒడిశా నుంచి రాష్ట్రానికి పెద్దమొత్తంలో రాష్ట్రానికి అక్రమ మద్యం పంపిణీ అవుతున్నట్లు ఎక్సైజ్