Odisha Shoker | యువకుడు ఆదివారం రాత్రి తండ్రి ఇంటికి వచ్చాడు. సవతి తల్లిని తిట్టడంతోపాటు ఆమె పట్ల మొరటుగా ప్రవర్తించాడు. దీంతో తండ్రి జోక్యం చేసుకున్నాడు. భార్యకు మద్దతుగా అతడు మాట్లాడాడు. ఈ నేపథ్యంలో వాగ్వాదం పె�
Blast | హోలీ పండుగ (Holy Festival)ను పురస్కరించుకొని బాణాసంచా తయారు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు (Blast) చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఒడిశాలోని (Odisha) మూడు జిల్లాల్లో బంగారు గనులు (Gold Mines) బయటపడ్డాయి. రాష్ట్రంలోని కియోంఝర్ జిల్లా, మయూర్భంజ్, డియోగఢ్ జిల్లాల్లో గనులను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI), డైరెక్టరేట్ ఆఫ్ మైన్కు చెందిన సర్�
ఒడిశాలోని (Odisha) జాజ్పూర్ (Jajpur) జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఛండీఖోల్ నెయూల్పూర్ వద్ద 16వ నంబర్ జాతీయ (NH-16) రహదారిపై ఆగి ఉన్న లారీని మినీ ట్రక్కు ఢీకొట్టింది.
అటవీ సంపదను రక్షించేందుకు పటిష్ట చర్యలతో ముందుకెళ్లాలని భద్రాద్రి జిల్లా అటవీ శాఖ అధికారి (ఐఎఫ్ఎస్) రంజిత్నాయక్ సూచించారు. రాష్ర్టాల సరిహద్దుల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్నారు.
తెలంగాణ, ఒడిశా రాష్ర్టాల నడుమ పరస్పరం బస్ సర్వీసులను నడిపేందుకు ఆయా రాష్ర్టాల ఆర్టీసీ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ బస్ భవన్లో టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
Astra missile | భారత రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ డీఆర్డీవో అస్త్ర ఎయిర్ టూ ఎయిర్ మిస్సైల్ను మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిషా తీరంలో ఫ్లైట్ టెస్ట్ నిర్వహించినట్లు తెలిపింది.
బీజేడీ అధికార ప్రతినిధి శ్రీమయీ మిశ్రా దీనిపై స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యే జయనారాయణ మిశ్రా నేరస్తుడని ఆరోపించారు. ఆయనపై హత్యతో సహా 14 కేసులు నమోదయ్యాయని, ఒక కేసులో జైలుకు కూడా వెళ్లారని విమర్శించారు.
పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై సత్వరమే ఉమ్మడి సర్వే చేపట్టాలని కేంద్ర జలసంఘం మరోసారి పునరుద్ఘాటించింది. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన మీటింగ్ మినిట్స్లోనూ ఈ అంశాన్ని పీపీఏకు, ఆంధ్రప్రదేశ్కు నొక్కిచెప�
ఒడిశాలోని సొరడా గ్రామవాసి సాములు పంగి (35) గురువారం భార్య శవాన్ని మోసుకొని కొన్ని కిలో మీటర్లు నడి చారు. తన భార్య ఇద్గురు (30)కు అస్వస్థతగా ఉండటంతో విశాఖపట్నం జిల్లా సంగవలస దవాఖానలో చూపించగా ఆమె చికిత్సకు
Niranjan Pujari | ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నవకిశోర్ దాస్ను ఆదివారం ఉదయం ఏఎస్సై గోపాల్ దాస్ కాల్చిచంపడంతో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోగ్యశాఖ బాధ్యతలను మరో మంత్రికి అప్పగించారు. ఆర్థికశాఖ మంత్రి నిరంజన్ పుజ�
ఒక పోలీస్ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నబా కిశోర్ దాస్ దవాఖానలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఒడిశాలో ఆదివారం జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. బ్రజ్రాజ్నగర్ ఎస�
CM KCR | దేశంలోని అన్ని వర్గాలు సంతోషంగా ఉండేలా ఒక మహాన్ భారత్ నిర్మిద్దాం అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. సకల మానవాళి సంక్షేమమే బీఆర్ఎస్ స్వప్నం అని ఆయన స్పష్టం