కల్తీ మద్యం తాగడం వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. నిబంధనలు, ఆల్కహాల్ మోతాదుకు అనుగుణంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో విక్రయించే మ ద్యాన్ని మాత్రమే తీ
Odisha | దొంగల్లోనూ నిజాయితీ దొంగలు ఉంటారు. దోచుకున్న సొమ్మును అప్పుడప్పుడు తిరిగి ఇచ్చేస్తుంటారు. అలాంటి ఓ దొంగ.. తొమ్మిదేండ్ల క్రితం దోచుకున్న విలువైన ఆభరణాలను తిరిగి ఇచ్చేశాడు. అంతే కాదు.. నేరానికి �
Nallagonda | నల్లగొండ : నల్లగొండ జిల్లా పరిధిలోని కేతెపల్లిలో 103 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Wife Murder | భువనేశ్వర్ : ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. అన్నం వండలేదని భార్యను కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని సాంబల్పూర్ జిల్లాలో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై జాయింట్ సర్వే చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఈ సర్వే చాలా ఆలస్యమైందని, ఈ ఏడాది వ
Droupadi Murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) మాట్లాడుతుండగా లైట్లు ఆఫ్ అయ్యాయి. అయినప్పటికీ చీకటిలోనే తన ప్రసంగాన్ని ఆమె కొనసాగించారు. ముర్ము సొంత రాష్ట్రమైన ఒడిశాలో ఈ సంఘటన జరిగింది.
Droupadi Murmu | భారతదేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఇవాళ ఒడిశాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మయూర్భంజ్లోగల సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ (Similipal Tiger Reserve) ను ఆమె సందర్శించారు.
దేశంలో బీఆర్ఎస్ హవా కొనసాగనున్నదని, కేసీఆర్ ప్రభంజనాన్ని ఆపడం ఎవరితరం కాదని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభలో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లా�
Trilochan Kanungo | బిజూ జనతా దళ్ (BJD) పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ త్రిలోచన్ కనుంగో (82) ఇకలేరు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత కొన్ని రోజులుగా ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని ఓ ప్రైవేట్ ఆ
పెన్షన్ కోసం విరిగిన కుర్చీ సాయంతో చెప్పుల్లేకుండా కిలోమీటర్ల దూరం నడిచిన వృద్ధురాలు (70) తీరా బ్యాంకుకు వెళ్లినా పెన్షన్ సొమ్ము విత్డ్రా చేసుకోలేకపోయింది. ఘటనకు సంబంధించిన వీడియో (Viral Video) ప్రస్�
Viral News | ఆధునిక పరిజ్ఞానం ఎంతగా అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. ప్రజలకు మూఢనమ్మకాలు వదలడం లేదు. ఒడిశాలోని (Odisha) బాలాసోర్ (Balasore) జిల్లాలో దుష్టశక్తులు దరిచేరకూడదని (Word of evil spirits) కొన్ని గిరిజన తెలగవారు తమ పిల్లలకు వీధ�
సమైక్య పాలనలో వలసబాట పట్టిన తెలంగాణకు.. నేడు ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు, కార్మికులు, ఉద్యోగులు వరుసకడుతున్నారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ పాలన వచ్చాక.. సాగు విస్తీర్ణం, రియల్ ఎస్టేట్, ఐటీ ఎగుమతులు అనూహ్యంగ�