Lalu Prasad Yadav | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైల్వేను నాశనం చేసిందని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) విమర్శించారు. రైల్వే వ్యవస్థపై పెద్ద నిర్లక్ష్
Vande Bharat | గోవా-ముంబై వందే భారత్ రైలు (Vande Bharat Train) ప్రారంభం రద్దైంది. శనివారం ఉదయం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిని ప్రారంభించాల్సి ఉంది. దీని కోసం మడ్గావ్ స్టేషన్లో అన్ని ఏర్పాట్లు చేశారు.
Triple train accident | శుక్రవారం రాత్రి ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రెస్క్యూ టీమ్స్ను రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టారు. ఓ పక్క బాధితులు ఆర్తనాదాలు చేస్తుండగా.. మరో పక్క రాత్రంతా సహాయ
Odisha Train Accident Live Updates | ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మూడు రైళ్లు ఢీకొనడంతో పెను ప్రమాదం సంభవి�
ఒడిశాలోని (Odish) బాలేశ్వర్ (Baleshwar) సమీపంలోని బహనాగ్బజార్ వద్ద జరిగిన ఘోర రైళ్ల ప్రమాదంతో ఆంధ్రప్రదేశ్ వాసులు ఉలిక్కిపడ్డారు. ప్రమాదానికి గురైన రెండు రైళ్లలో (Odisha Train accident) పెద్ద సంఖ్యలో ఆంధ్రప్రదేశ్కు (Andhrapradesh) �
ఒడిశాలోని (Odisha) బాలాసోర్ (Balasore) సమీపంలో జరిగిన రైలు ప్రమాద ఘటనలో (Train accident) మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది మరణించారు. మరో 900 మందికిపైగా గాయపడ్డారు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైళ్లు ఒకదానినొకటి ఢీకొనడంతో 70 మందికి పైగా ప్రయాణికులు మరణించగా 350 మందికి పైగా గాయపడ్డారు. గత దశాబ్ద కాలంలో సంభవించిన ఘోర రైలు ప్రమాదాల్లో ఒకటైన ఈ ద�
Odisha : భువనేశ్వర్ : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ఘటనలో గాయపడిన 300మందిలో 39 మందికి పైగా మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వాళ్లలో మరికొందర�
Odisha | భువనేశ్వర్ : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బహనాగ స్టేషన్లో ఆగివున్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్షతగాత
Odisha | భువనేశ్వర్ : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో ఏడు బోగీలు బోల్తా పడ్డాయి. 50
ఒడిశా ముఖ్యమంత్రి, బిజు జనతాదళ్ (BJD) అధినేత నవీన్ పట్నాయక్ (CM Naveen Patnaik) ప్రకటించారు. దీంతో ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ప్రకటించిన ఎన్డీయేతర పార్టీల్లో బీజేడీ నిలిచింది.
ఇతర రాష్ర్టాల్లో బీఆర్ఎస్ పార్టీ శాశ్వత కార్యాలయాల ఏర్పాటు దిశగా కార్యాచరణ ఆరంభమైనదని, అతి త్వరలో మహారాష్ట్ర, ఏపీ, ఒడిశా తదితర రాష్ర్టాల్లో ఆఫీసులు ఏర్పాటు కానున్నాయని ఆ పార్టీ లోక్సభా పక్ష నేత నామా �