Odisha Train Accident | భారతీయ రైల్వే చరిత్రలో (Indian Railway) అత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని (Odisha) బహనాగ మూడు రైళ్ల ప్రమాదం ఒకటి. . ఈ ఘటన జరిగి నెలరోజులు గడిచినా.. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ప్రస్తుతం 42 మృతదేహా
Odisha | ఒడిశాలోని ఓ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం 69 మంది విద్యార్థుల పాలిట అశనిపాతంలా మారింది. వాళ్లందరి టెన్త్ మెమోలపై ఒకే విద్యార్థి ఫొటో రావడంతో వాళ్ల భవిష్యత్తు అయోమయంలో పడింది. వేరొకరి ఫొటో ఉందన్న కారణ�
తప్పుడు సిగ్నలింగ్ వల్లే ఇటీవల ఒడిశాలోని బాహానగా రైల్వే స్టేషన్ దగ్గర ఘోర రైలు ప్రమాదం జరిగిందని రైల్వే భద్రత కమిషన్ రైల్వే బోర్డుకు సోమవారం నివేదించింది.
భారతీయ రైల్వే చరిత్రలో (Indian Railway) అత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని (Odisha) బహనాగ మూడు రైళ్ల ప్రమాదం ఒకటి. గత నెల 2న బహనాగ బజార్ రైల్వేస్టేషన్ (Bahanaga Bazar railway station) సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న (Triple train accident) విషయం తెలిసిందే.
ఒడిశాలోని (Odisha) కియోంఝర్ (Keonjhar)లో లారీ బీభత్సం సృష్టించింది. మంళవారం అర్థరాత్రి దాటిన తర్వాత 20వ నంబర్ జాతీయ రహదారిపై కియోంఝర్ పట్టణంలోని సతీఘర్ సాహీ (Sathighar Sahi) వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ.. అదుపుతప్పి ఊరేగింప
ఒడిశాలోని బహనాగ (Bahanaga) బజార్ రైల్వే స్టేషన్లో ట్రాక్ నిర్వహణ పనులు (Track Maintenance works) కొనసాగుతున్నాయి. దీంతో బహనాగ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లాల్సిన పది రైళ్లను (Trains cancelled) అధికారులు రద్దు చేశారు. బుధ, గురువారాలతోప�
ఒడిశాలోని (Odisha) గంజాం (Ganjam) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం తెల్లవారుజామున గంజాం జిల్లాలోని దిగపహండి సమీపంలో ఒడిశా ఆర్టీసీ బస్సును (RTC Bus) ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది.
IMD rainfall warning | నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయి. దాంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా పడుతున్నాయి. ఈ క్రమంలో రాగల రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్
భారతీయ రైల్వేని (Indian Railways) నిర్లక్ష్యం ఇప్పట్లో వీడేలా లేదు. ఈ నెల 2న అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఒడిశాలోని (Odisha) బహనాగ బజార్ (Bahanaga Bazar) స్టేషన్లో మూడు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే.
ఒడిశాలోని ఒక అధికారి విజిలెన్స్ అధికారుల దాడిని పసిగట్టి ఏకంగా రెండు కోట్ల నగదును పక్కింటి టెర్రస్ పైకి విసిరేయడానికి ప్రయత్నించాడు. నాబరంగ్పూర్ జిల్లా అడిషనల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న
Jagannath Rath Yatra | మరికాసేపట్లో దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్ర ప్రారంభం కానుంది. పూరీ, అహ్మదాబాద్లలోని ప్రతిష్ఠాత్మకమైన ఆలయాలు సహా దేశంలోని అన్ని జగన్నాథ ఆలయాల నుంచి జగన్నాథుని రథం బయలుదేరనుంది.
TATA Steel Plant | భువనేశ్వర్ : ఒడిశాలోని డెంకనాల్ జిల్లాలోని కంటామనియాలోని టాటా స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగింది. కంపెనీలోని స్టీమ్ పైప్ పగిలిపోయింది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న 19 మందికి తీవ్ర గాయాల�
Goods train catches fire | ఒక గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి (Goods train catches fire). ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశాలోని బాలాసోర్కు బొగ్గు రవాణా చేస్తున్న గూడ్స్ రైలు శనివారం ఉదయం రూప్సా �
Odisha Train accident | ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో గత శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో (Odisha Train accident) చనిపోయిన 82 మంది వ్యక్తుల మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. ఎయిమ్స్ భువనేశ్వర్లో వీటిని భద్రపరిచారు. అయితే ఈ మృతదేహ�