Scrub Typhus | ఒడిశాలో ప్రాణాంతక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్క్రబ్ టైఫస్ (Scrub Typhus), లెప్టోస్పైరోసిస్ (Leptospirosis) వ్యాధులు కలకలం రేపుతున్నాయి. బార్గఢ్ జిల్లాలో స్క్రబ్ టైఫస్ బారినపడి ఐదుగురు మరణించారు. దాంతో ఆ ర�
దేశంలోనే మొట్టమొదటిసారిగా.. మలేరియాను గుర్తించే ఏఐ ఆధారిత మైక్రోస్కోప్ను ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా ప్రభుత్వ దవాఖానలో ప్రవేశపెట్టారు. ఈ మైక్రోస్కోప్ సేవల్ని జిల్లా ముఖ్య వైద్య అధికారి ప్రఫుల్ కు�
ఒడిశాలోని కేంద్రపార జిల్లా బటిపాడలోని ఓ బ్యాంకు హఠాత్తుగా వినియోగదారులతో కిటకిటలాడింది. తమ ఖాతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు/సంస్థలు రూ.10 వేల నుంచి 70 వేల వరకు డబ్బులు వేశారని, వాటిని ఎవరు వేశారో చెప్పాలన�
ఒడిశా నుంచి వలస వచ్చిన యువకులు భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ కిందపడి మృతి చెందారు. ఈ ఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కేపీహెచ్బీ కాలనీ ఇన్స్పెక్టర్, స్థానికుల కథన
హైదరాబాద్లోని కేపీహెచ్బీ (KPHB) అడ్డగుట్టలో (Addagutta) విషాదం చోటుచేసుకున్నది. పొట్టకూటికోసం పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఇద్దరు కూలీలు నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి పరంజి గోడ కూలి మృతిచెందారు.
Lightning Strikes | ఒడిశా (Odisha)లో అసాధారణ పరిస్థితి నెలకొంది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. మరోవైపు వర్షానికి తోడు పిడుగులు (Lightning Strikes) బీభ
హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం (Vijayanagaram) నుంచి మహారాష్ట్రకు (Maharashtra) లారీలో గంజాయిని తరలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
Odisha | ఒడిశాలోని ఆరు జిల్లాల్లో విషాదం నెలకొంది. పిడుగులు పడి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం భారీ వర్షాలతో పాటు పిడుగులు పడటంతో ప్రాణ నష్టం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
Chandrayaan Babies | భారత్ సాధించిన చంద్రయాన్-3 విజయాన్ని కొందరు తల్లిదండ్రులు వినూత్నంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇస్రో పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన సమయంలో పుట్టిన తమ బేబీస్కు చంద్రయాన�
సందర్భానుసారంగా అందరినీ ఆలోచింపచేసేలా మట్టితో చిత్రాలను రూపొందించడం ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik) సొంతం. ప్రపంచ పులుల దినోత్సవం (World Tiger Day) సందర్భంగా ఒడిశాలోని (Odisha) పూరీ (Puri) తీరంలో మట్టితో 15 అ�
Naveen Patnaik | దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా చేసిన నేతల జాబితాలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రెండో స్థానంలో నిలిచారు. శనివారంతో ఆయన పశ్చిమబెంగాల్ మాజీ సీఎం జ్యోతిబసు స్థానాన్ని భర్తీ చేశారు.
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనకు సంబంధించి ఏడుగురు రైల్వే ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వీరిలో ముగ్గురిని ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసింది. ఉద్యోగులు విధుల్లో అప్రమత్తంగా ఉండి ఉంటే ఈ ప్రమా�
Triple train accident | ఒడిశాలో మూడు రైళ్లు ఒకదానికి ఒకటి ఢీకొని 291 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తు కొనసాగుతున్నది. సంబంధిత రైల్వే అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కా�