Odisha | ఒడిశాలోని (Odisha) నవరంగ్పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎన్నికల విధులకు వెళ్తున్న పోలీస్ వినీబస్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ముగ్గురు కానిస్టేబుళ్లు మృతిచెందగా
తాను పూర్తి ఆరోగ్యంతోనే వున్నానని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా తన ఆరోగ్యంపై లేనిపోని పుకార్లు వస్తున్నాయని, వాటిని ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘ఎన్నికలు
భువనేశ్వర్: ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఒక వైద్యుడి ఇంట్లో కోట్లలో డబ్బులు బయటపడ్డాయి. ఆ డాక్టర్పై అవినీతి ఆరోపణలు రావడంతో విజిలెన్స్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఒడిశాలోని పూరీ జిల్లాలో ఈ ఘ
భువనేశ్వర్ : ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడు రాష్ట్రాల్లో 14 మంది మహిళలను పెళ్లి చేసుకొని, వారి నుంచి డబ్బులు వసూలు చేసిన 60 ఏళ్ల వ్యక్తిని ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్�
ఏపీ, బీహార్, జార్ఖండ్, ఒడిశాలో తనిఖీలు.. మావోయిస్టులకు ఆర్థిక సాయం కేసులో ఆపరేషన్ న్యూఢిల్లీ: మావోయిస్టు కార్యకలాపాలకు ఆర్థిక సాయం కేసులో దేశంలోని పలు రాష్ర్టాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు
ఒడిస్సా నుంచి గంజాయి తెచ్చి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 9 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
Odisha Teacher | ఓ ప్రైమరీ స్కూల్ టీచర్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలతో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా రూ. 4.73 కోట్ల
Jagannath Temple | ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పూరీ జగన్నాథుడి దేవాలయంలో (Jagannath Temple) భక్తులకు స్వామివారి దర్శనాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా కేసులు భారీగా వెలుగు చూసిన నేపథ్యంలో
Odisha | ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఓటే బ్రహ్మాస్త్రం. ఓటుతోనే పాలకుల మెడలువంచి తమకు కావాల్సినవి జరిగేలా చేసుకోవచ్చు. అప్పటివరకు అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్లో కూడా ఓట్లు వస్తున్నాయంటే
కుర్చీలు విసిరేసి.. దుర్భాషల పర్వం ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఒడిశాలో ఘటన బారిపదా (ఒడిశా), జనవరి 21: అధికార గర్వంతో ఇద్దరు ప్రభుత్వాధికారులపై దాడులకు తెగబడ్డాడు బీజేపీకి చెందిన ఓ కేంద్రమంత్రి. బాధ్యతాయుత పదవిల�