గుణుపుర: ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మ శ్రీ అవార్డు గ్రహీత శాంతి దేవి కన్నుమూశారు. ఒడిశాలోని రాయ్గడ్ జిల్లాలో ఆదివారం ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 88 ఏళ్లు. కోరాపుట్ జిల్లాలోని గిరిజన అమ�
Andhra Odisha Border | ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో పోలీసులు శుక్రవారం సాయంత్రం కూంబింగ్ చేపట్టారు. కూంబింగ్లో భాగంగా ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలోని భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే స�
Duryodhan Majhi: ఒడిశా మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే దుర్యోధన్ మాఝీ (83) వృద్ధాప్య సంబంధ అనారోగ్య సమస్యలతో ఈ ఉదయం ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని
IAF Chopper | ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానాలు, హెలికాప్టర్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. గత నెలలో తమిళనాడులోని ఊటీ కొండల్లో జరిగిన ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ప్రమాదం మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది.
భువనేశ్వర్: దేశంలో రెండో ఒమిక్రాన్ మరణం నమోదైంది. ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో ఇది వెలుగులోకి వచ్చింది. అగల్పూర్ గ్రామానికి చెందిన 55 ఏండ్ల మహిళ, బుర్లాలోని వీర్ సురేంద్ర సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక�
ఒడిశా హైకోర్టు సీజే మురళీధర్ కటక్: తనను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ‘మై లార్డ్’, ‘యువర్ లార్డ్షిప్’ వంటి పదాలను వినియోగించొద్దని ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధర్ న్యా�
Odisha Omicron Cases | ఒడిశాలో ఆదివారం ఒకే రోజు 23 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23కు పెరిగింది. రాష్ట్ర
goats halal on new years eve.. police accused of theft | కంచే చేను మేసిందన్న చందంగా.. దోపిడీలు, దొంగతనాలను అరికట్టాల్సిన పోలీసులే న్యూ ఇయర్ దావత్ కోసం కక్కుర్తిపడ్డాడు. రెండు మేకలను
Indian Super league | ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో హైదరాబాద్ జోరు కొనసాగుతున్నది. గత సీజన్లతో పోల్చుకుంటే ఈసారి భిన్నమైన ప్రదర్శన కనబరుస్తున్న హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) నాలుగో విజయంతో పాయి�
Kothagudem | కొత్తగూడెంలో రూ. కోటి విలువ చేసే 524.4 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో రాజస్థాన్కు చెందిన ఇద్దరు డ్రైవర్ల నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించార