న్యూఢిల్లీ : అసని తుఫాను ముంచుకొస్తుంది. తుఫాను ప్రభావంతో పలు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతున్నది. రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతం మీదుగా ముందుకు కదులుతుందని, ఈ సమయంలో 45-75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవ
MLA | ఆయనో నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఆయనకిప్పుడు 58 ఏండ్లు. బడి మానేసి 40 ఏండ్లు అవుతుంది. అప్పుడెప్పుడే 1978లో పదో తరగతి మధ్యలోనే ఆపేశారు. ఇప్పుడు ఆయనకు చదువుకోవాలనే కోరిక కలిగింది.
పార్బాయిల్డ్ రైస్ అంశం తెలంగాణ సృష్టిస్తు న్న సమస్య అని కేంద్రం వక్రీకరిస్తూ వస్తున్నది. తెలంగాణకు తప్ప దేశంలో ఏ రాష్ర్టానికీ సమ స్య లేదని రాష్ట్రంపై నీలాపనిందలు వేసింది.
కేంద్రం పార్బాయిల్డ్ విధానం మీద అనేక రాష్ర్టాలు గగ్గోలు పెడుతున్నాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ సహా వరి పండించే రాష్ర్టాలన్నీ కేంద్రం కిరికిరితో ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. కేంద్రం కిరికిరి మీద కడుపు మండిన �
శ్రీరామనవమిని పురస్కరించుకుని ఒడిశాలోని పూరీబీచ్లో రామాలయం వెలిసింది. అదే రాష్ట్రానికి చెందిన ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇసుకతో ఆరు ఫీట్ల పొడవైన రామమందిర ప్రతిరూపాన్ని ర�
బాలాసోర్: ఒడిశాలో జర్నలిస్టుపై పోలీసులు దాడి చేశారు. ఆ తర్వాత ఆస్పత్రి పాలైన ఆ జర్నలిస్టును బెడ్కు ఇనుప చైన్తో కట్టేశారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి రిలీజైంది. బాలాసోర్లో జర్నలిస్టుగా ఉన్�
బాలాసోర్: డీఆర్డీవో అధికారులు ఇవాళ మధ్యశ్రేణి మిస్సైల్ వ్యవస్థను పరీక్షించారు. సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ వ్యవస్థను పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. రెండు ప్రయోగాలు విజయవంతంగా
MLA Taraprasad | ఒడిశాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న గనుల అక్రమాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బహినిపాటి (MLA Taraprasad Bahinipati ) వాయిదా తీర్మానం ఇచ్చారు.
బాలాసోర్, మార్చి 27: ఉపరితలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల మధ్యశ్రేణి క్షిపణిని (ఎంఆర్సామ్) భారత్ విజయవంతంగా పరీక్షించింది. క్షిపణి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్టు రక్షణ శాఖ అధికారులు తె
భువనేశ్వర్ : కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతుర్ని ఓ తండ్రి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆమెను గొడ్డలితో నరికి చంపి, తలతో ఊరంతా తిరిగాడు. ఈ ఘటన ఒడిశాలోని జైపూర్ జిల్లాలో శుక్రవారం ఉదయం చోటు