భారత క్రికెట్కు మరో షాక్! ఇప్పటికే టెస్టుల్లో సొంతగడ్డపై అవమానకర ఓటములను మూటగట్టుకుంటూ ఇంటా బయటా విమర్శలు ఎదుర్కుంటున్న టీమ్ఇండియా.. పరిమిత ఓవర్ల సిరీస్లోనూ అదే ఆటతీరును కొనసాగిస్తున్నది.
సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సిరీస్ ప్రారంభానికి ముందే వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయంతో దూరమవగా మొదటి వన్డే అనంతరం ఆల్రౌండర్ వాషింగ్�
Washington Sundar : కివీస్తో జరిగిన తొలి వన్డేలో వాషింగ్టన్ సుందర్ పక్కటెముకల్లో గాయమైంది. దీంతో అతన్ని వన్డే సిరీస్ నుంచి తప్పించారు. అతని స్థానంలో ఆయుష్ బదోనిని జట్టులోకి తీసుకున్నారు.
దక్షిణాఫ్రికా అండర్-19తో మూడు వన్డేల సిరీస్ను యువ భారత్ మరో మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన రెండో వన్డేలో భారత అండర్-19 జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్లో 2-0 ఆధిక
Mohammed Siraj | సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్..భారత వన్డే జట్టులోకి పునరాగమనం చేశాడు. స్వదేశం వేదికగా న్యూజిలాండ్తో జరుగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ శనివారం జట్టును ప్రకటించింది. 15 మ
యాషెస్ టెస్టు సిరీస్లో ఇప్పటికే రెండు మ్యాచ్లు ఓడి సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉన్న ఇంగ్లండ్.. మూడో టెస్టులోనూ తన ఆటతీరును మార్చుకోలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాను 371కే పరిమితం చేసిన ఆ జట్టు.. �
దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా 9 వికెట్ల తేడాతో(61 బంతులు మిగిలుండగానే) భారీ విజయం సాధించింది. తద్వారా సిరీస్ను 2-1తో కైవసం చేసుకు�
దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం టీమ్ఇండియా సిద్ధమైంది. ఆదివారం నుంచి మొదలుకానున్న మూడు వన్డేల సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నది. 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే అందుబాటుల
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఈనెల 30 నుంచి మొదలుకాబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు గాను భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సారథిగా వ్యవహరించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడగాయంతో రె�
వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను న్యూజిలాండ్ క్లీన్స్వీప్ చేసింది. శనివారం జరిగిన ఆఖరి వన్డేలో కివీస్ 4 వికెట్ల తేడాతో(117 బంతులు మిగిలుండగానే) విండీస్పై ఘన విజయం సాధించింది.
IND vs SA | దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్కు సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ ప్యాండా, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచుల సిరీస్ నవంబర్ 30న ప్రారంభం కా
స్వదేశంలో వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు బుమ్రా త్వరలో దక్షిణాఫ్రికాతో మొదలుకాబోయే వన్డే సిరీస్కు దూరం కానున్నట్టు సమాచారం.
భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా ‘ఏ’ జట్టుకు అనధికారిక వన్డే సిరీస్లో ఓదార్పు విజయం దక్కింది. వరుసగా రెండు మ్యాచ్లను గెలుచుకున్న భారత్ ‘ఏ’.. మూడోవన్డేలో సమిష్టిగా విఫలమై ఓటమి వైపు నిలిచింది.
ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టు.. టీ20 సిరీస్నూ ఓటమితోనే ప్రారంభించింది. వర్షం కారణంగా రైద్దెన తొలి టీ20లో మెరుపులు మెరిపించిన భారత టాపార్డర్.. రెండో టీ20లో మాత్రం చేతులెత్తేసింది. �