దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా 9 వికెట్ల తేడాతో(61 బంతులు మిగిలుండగానే) భారీ విజయం సాధించింది. తద్వారా సిరీస్ను 2-1తో కైవసం చేసుకు�
దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం టీమ్ఇండియా సిద్ధమైంది. ఆదివారం నుంచి మొదలుకానున్న మూడు వన్డేల సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నది. 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే అందుబాటుల
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఈనెల 30 నుంచి మొదలుకాబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు గాను భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సారథిగా వ్యవహరించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడగాయంతో రె�
వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను న్యూజిలాండ్ క్లీన్స్వీప్ చేసింది. శనివారం జరిగిన ఆఖరి వన్డేలో కివీస్ 4 వికెట్ల తేడాతో(117 బంతులు మిగిలుండగానే) విండీస్పై ఘన విజయం సాధించింది.
IND vs SA | దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్కు సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ ప్యాండా, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచుల సిరీస్ నవంబర్ 30న ప్రారంభం కా
స్వదేశంలో వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు బుమ్రా త్వరలో దక్షిణాఫ్రికాతో మొదలుకాబోయే వన్డే సిరీస్కు దూరం కానున్నట్టు సమాచారం.
భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా ‘ఏ’ జట్టుకు అనధికారిక వన్డే సిరీస్లో ఓదార్పు విజయం దక్కింది. వరుసగా రెండు మ్యాచ్లను గెలుచుకున్న భారత్ ‘ఏ’.. మూడోవన్డేలో సమిష్టిగా విఫలమై ఓటమి వైపు నిలిచింది.
ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టు.. టీ20 సిరీస్నూ ఓటమితోనే ప్రారంభించింది. వర్షం కారణంగా రైద్దెన తొలి టీ20లో మెరుపులు మెరిపించిన భారత టాపార్డర్.. రెండో టీ20లో మాత్రం చేతులెత్తేసింది. �
ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో న్యూజిలాండ్ అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో కివీస్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై గెలిచి 1-0తో ముందంజ వేసింది.
సుదీర్ఘ కెరీర్లో భారత క్రికెట్ జట్టుకు వందలాది మ్యాచ్లు ఆడిన లెజెండరీ బ్యాటింగ్ ద్వయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. సుమారు ఏడు నెలల విరామానికి తెరదించుతూ కోట్లాది అభిమానులను మళ్లీ తమ ఆటతో అలరించేంద
ఆస్ట్రేలియా పర్యటనకు భారత క్రికెట్ జట్టు ఈనెల 15న బయల్దేరి వెళ్లనుంది. ఆసీస్తో మూడు వన్డేల సిరీస్ ఈ నెల 19వ తేదీ నుంచి మొదలుకానుండగా, 15న రెండు బ్యాచ్లుగా టీమ్ఇండియా క్రికెటర్లు ప్రయా ణం కానున్నారు.
మరికొద్దిరోజుల్లో స్వదేశంలో భారత్తో జరుగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్తో పాటు ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ (రెండింటికి)కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) జట్లను ప్రకటించింది. వెన్నునొప్పి గాయం కారణంగా రెగ్య�