జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లు సాధించడమే తమ అంతిమ లక్ష్యమని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పష్టంచేశారు.
చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించే సమయం ఆసన్నమైందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. దేశవ్యాప్తంగా జనాభా లెకలతోపాటుగా కులగణనను కూడా చ�
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీ రెండూ దొంగాట అడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆరోపించారు. బీసీలకు తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, ఆ పార్�
Samagra Kutumba Survey | ఇప్పటివరకు సర్వేలో పాల్గొనని వారికి అవకాశం కల్పించేందుకు ఇంటింటి సర్వేను మళ్లీ నిర్వహించనున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 నుంచి 28వ తేదీ వరకు వివర
దేశవ్యాప్తంగా ప్రైవేట్ రంగంలోనూ ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని దక్షిణ భారత ఓబీసీ అసోసియేషన్ ముఖ్య సలహాదారుడు, తెలంగాణ మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భారతదేశ సామాజిక ముఖచిత్రం కులం పునాదిగా ఏర్పడింది. ఈ నేపథ్యంలో అన్ని కులాలకు, తరగతులకు సమాజంలోని వివిధ వర్గాల మధ్య తీవ్ర అసమానతలను తగ్గించి, బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభు�
కర్ణాటకలో ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ) 2ఏ క్యాటగిరీలో తమను చేర్చాలని డిమాండ్ చేస్తున్న పంచమశాలి లింగాయత్లు పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. కుడలసంగమ పంచమశాలి మఠాధిపతి బసవ జయమృత్యుంజయ స్వామి నేతృత్వంలో గుర�
మతం ఆధారంగా రిజర్వేషన్ ఉండొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కలకత్తా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2010 నుంచి 77 సామాజి�
మరాఠాలకు ఓబీసీల కింద రిజర్వేషన్లు కోరుతూ మరాఠా కోటాఉద్యమ నేత మనోజ్ జరాంగే చేస్తున్న ఆమరణ దీక్ష మంగళవారానికి 8వ రోజుకు చేరుకుంది. జాల్నాలోని అంతర్వాలి సారథి గ్రామం లో ఈ నెల 17 నుంచి చేస్తున్న దీక్షతో ఆయన ఆ�
కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేయడమే ఆ పార్టీ విధానమని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ విధానాన్నే బీజేపీ అమలు చేస్తోందని విమర్శించారు. గ