భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు రాజకీయ రిజర్వేషన్లకోసం 330, 332 అనే రెండు అధికరణాలను చేర్చారు. అదే విధంగా కార్యనిర్వాహక/ పరి
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సఫలీకృతమైన బీఆర్ఎస్ పార్టీ, అ దే స్ఫూర్తితో బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తేవటానికి శ్రీకారం చుట్టిందా? అంటే జరుగుతున్న పరిణ
అధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును (Women's Reservation Bill) లోక్సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వ�
నిరాహార దీక్ష విరమించేందుకు సిద్ధంగానే ఉన్నానని మరాఠా నేత మనోజ్ జరాంగే పాటిల్ పేర్కొన్నారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠా కమ్యూనిటీకి ఓబీసీ రిజర్వేషన్ల కింద కుంబీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ల జారీ�
ఓబీసీ రిజర్వేషన్లలో భారీ మార్పులకు కేంద్రం తెరతీస్తున్నట్టు వస్తున్న వార్తలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై రోహిణి కమిషన్ కేంద్రానికి ఇటీవల నివేదిక సమర్పించినప్పటికీ అందులోని అంశాలను ప్రభుత�
సమాజంలో అందరూ సమానమేనని, మానవత్వం, ఆదర్శప్రాయమైన జీవనంలోనే సంతృప్తి ఉన్నదని చాటిచెప్పిన మహనీయుడు బసవేశ్వరుడని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు.